విదేశం
ఉగ్రవాద నిర్మూలనకు దేశాలన్ని ఉమ్మడిగా పోరాడాలి : జైశంకర్
భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కూడా న్యూయార్క్ లో బిజీబిజీగా ఉన్నారు. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ .. జీసీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీ4 దేశాలై
Read Moreగ్రెటాకు ‘ఆల్టర్నేటివ్ నోబెల్’
వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న టీనేజ్ కెరటం గ్రెటా థన్బర్గ్కు ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. బుధవారం ‘రైట్ లైవ్లీ హుడ్ అవార్డ్’ (దాన్
Read Moreవేడి ముంచేస్తది
వేడి ముంచేయడానికి రెడీగా ఉంది. మనిషి బతుకుకు చేటు చేసేందుకు సిద్ధంగా ఉంది. మంచు ఖండాలను కరిగించి సంద్రాలను అల్లకల్లోలం చేసేస్తది. ప్రపంచవ్యాప్తంగా సము
Read Moreచైనాలో మెగా ఎయిర్ పోర్టు
ఎయిర్ పోర్ట్ కు లింకయ్యే రైలు, రోడ్లతో కలిపి నిర్మాణంఖర్చు దాదాపు 17.5 బిలియన్ డాలర్లు 173 ఎకరాల్లో దీన్ని నిర్మిం చారు. స్టార్ ఫిష్ ఆకారంలో ఉంది
Read Moreయూఎన్కు ఇండియన్ అమ్మాయి కంప్లైంట్..
క్లైమెట్ చేంజ్పై ఫిర్యాదు చేసిన రిధిమా పాండే తనతో పాటు మరో 15 మంది కూడా.. 2017లోనూ కేంద్రంపై ఎన్జీటీకి పాండే కంప్లైంట్ మీ
Read Moreబస్సు ఎక్కినంక కాదు.. దిగినంక టికెట్
కొత్త విధానం తీసుకొస్తున్న స్విట్జర్లాండ్ మనం బస్సెక్కగానే కండక్టరొచ్చి ‘టికెట్.. టికెట్’ అంటాడు. పైసలు తీస్కొని మనం అడిగిన
Read Moreపునరుత్పాదక విద్యుత్ వాడకం పెంచండి: మోడీ
వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించేందుకు పునరుత్పాదక విద్యుత్ వాడకం పెంచాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. న్యూయార్క్ లో ఇండియా-పసిఫిక
Read Moreమోడీ ‘ఫాదర్ ఆఫ్ ఇండియా’: ట్రంప్
‘‘ఇండియా ఇంతకుముందులా లేదిప్పుడు. గొప్ప స్పిరిట్తో మోడీ ఒక తండ్రిలా ప్రజల్ని ఏకం చేశారు. వాళ్ల మద్దతుతో రెండోసారి కూడా ఆయన ఘనవిజయం సాధించారు. అందుకే
Read Moreమార్స్ కాదు .. మన భూమే
కాలుష్యంతో ఎరుపెక్కిన ఇండోనేసియా ఆకాశం కార్చిచ్చులతో పొల్యూషన్.. కోటి మంది పిల్లలకు రిస్క్ ఇండోనేసియాలో ఇటీవల ఆకాశం ఎర్రబడ్డది. నింగి అంతా ర
Read Moreమోడీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్
ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం మోడీకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ “గ్లోబల్ గోల్ కీపర్” అవార్డును ప
Read Moreట్రంప్ మళ్లీ అదే పాత పాట: ఇద్దరూ కోరితే కశ్మీర్ పై మధ్యవర్తిత్వం
న్యూయార్క్: నిన్న ప్రధాని మోడీతో దోస్త్.. మేరా దోస్త్ అంటూ కనిపించాడు. కానీ నేడు కశ్మీర్ విషయంలో మళ్లీ అదే పాత పాట పాడుతున్నాడు. ఇప్పటికి మధ్యవర్తిత్వ
Read Moreపాక్ ఆక్రమిత కశ్మీర్లో భూకంపం.. ఐదుగురి మృతి
ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇవాళ సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ
Read Moreరెండు మామిడి పండ్లను దొంగిలించాడని దేశ బహిష్కరణ
రెండు మామిడి పండ్లను దొంగలించినందుకు ఓ ఉద్యోగికి మూడు నెలల జైలు శిక్షతో పాటు, దేశ బహిష్కరణ వేటు పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లగేజ్ వర్కర్ గ
Read More












