విదేశం
అమెరికాలో భారత సంతతి ఇంజినీర్ మృతి
ట్రెక్కింగ్కు వెళ్లి.. ఇంజినీర్ సహా ముగ్గురి దుర్మరణం న్యూయార్క్: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్
Read Moreపీఓకే నేపథ్యం.. స్వాధీనమేనా పరిష్కారం!
దశబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్ల మధ్య సుదీర్ఘ వివాదాస్పద అంశం పీఓకే. ఇది ఇప్పుడు ప్రపంచ టెర్రరిస్టులకు పెద్ద యూనివర్సిటీ. దీని కేంద్రంగానే నిత
Read Moreపాక్ అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీకేజీ లేదు: ఐఏఈఏ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ న్యూక్లియర్ కేంద్రాల నుంచి ఎలాంటి రేడియేషన్ గానీ, లీకేజీగానీ లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. భారత
Read Moreటీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించాలి..యూఎన్తో భారత్ చర్చలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పహల్గాంలో టెర్రర్ అటాక్ కు పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది
Read Moreతుర్కియే సంస్థ ‘సెలెబీ’పై వేటు.. ఆ దేశ వర్సిటీలతో జామియా కూడా కటీఫ్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లను సైతం అందించిన తుర్కియేకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు
Read Moreచైనాను వణికించిన భూకంపం.. ఇళ్లలో నుంచి జనం పరుగులు..
చైనాను భూకంపం వణికించింది.. శుక్రవారం ( మే 16 ) ఉదయం 6:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.6గా తీవ్రత నమోదయ్యింది. 10 కిలోమీటర్ల లో
Read Moreఅమెరికా వస్తువులపై ‘జీరో టారిఫ్’కు భారత్ ఒప్పుకున్నది: ఖతర్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్లు
యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రం భారత్లో పెట్టొద్దని టిమ్కుక్కు నేనే చెప్పిన ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టం అమెరికాలో యాపిల్ ఉత్పత్తులు పెంచేందు
Read Moreభారత్తో పెట్టుకుంటే ఇట్లే ఉంటది మరీ: టర్కీకి మరో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్
న్యూఢిల్లీ: భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో టర్కీకి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. భారత్, పాక్ ఉద్రిక్తల వేళ టర్కీ ఏకపక్షంగా పాక్కు మద్దతుగా
Read Moreటర్కీని కుదిపేసిన భూకంపం..భయంతో పరుగులు పెట్టిన జనం
భారీ భూకంపం టర్కీని వణికించింది.టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్ లో గురువారం (మే15) సాయంత్రం శక్తివంతమైన భూకంపం సంభవిచింది. ర
Read Moreకాల్పుల విరమణ కంటిన్యూ.. సీజ్ ఫైర్పై భారత్, పాక్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ కాల్పుల విరమణ అవగాహనపై భారత్-పాక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించాలని
Read MorePOK, టెర్రరిజంపైనే చర్చలు.. అంతకుమించి పాక్తో ఒక్క మాట మాట్లాడేదే లే: జైశంకర్
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య సమస్యల పరిష్కారం కోసం థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. గురువారం (మే 15) ఢి
Read Moreఅమెరికా డబుల్ గేమ్.. భారత్పై దాడిలో పాక్కి సాయం చేసిన టర్కీకి మిస్సైల్స్..
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయుధాల డీల్స్ కోసం యాత్ర మెుదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖతార్ లో ఉన్న ఆయన అనేక అరబిక్ దేశాలకు అమె
Read MoreiPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారీ ఇష్టం లేదన్న ట్రంప్.. ఆపిల్కి వార్నింగ్
Trump to TimCook: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మధ్యప్రాశ్చ దేశాల్లో తన పర్యటనను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖతార్ పర్యటన
Read More












