జులై 21 న జరిగే యోగా డేను పురస్కరించుకుని ముందస్తుగా రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో యోగ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగా మహోత్సవ్ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు చేతన,శ్రీవాణి, సినీ నటులు సెల్వరాజ్ అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక మనిషికి ఎంత డబ్బు,పేరు ఉన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ప్రతీ ఒక్కరు విధిగా రోజులో కొంత సమయం యోగా కు కేటాయించాలని తెలిపారు. జులై 21 యోగ డే సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ జరిగే యోగ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యా రెడ్డి,సత్యం గౌడ్,మెహర్ కుషాల్,మధుమాల,మురళీమోహన్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
అందరూ యోగ డేలో పాల్గొనాలి..
- హైదరాబాద్
- June 19, 2022
లేటెస్ట్
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
- బ్రెయిన్ భారం తగ్గించే మ్యాజిక్ టూల్.. జీటీడీ
- 2 లక్షల విలువైన మద్యం పట్టివేత
- పర్యావరణ ఫ్రెండ్లీగా మారిన..గ్రీన్ స్టే
- ట్రాన్స్ జెండర్లంతా ఓటు వేయాలి : విజయలక్ష్మి
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!