టెహ్రాన్: ఒమన్ గల్ఫ్ లో జరిపిన మిస్సైల్ టెస్ట్ లో ఇరాన్ తన స్వంత నౌకనే పేల్చివేసింది. ఈ ఘటనలో 19 మంది నేవీ సిబ్బంది చనిపోయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన ఫ్రిగేట్ జమరన్.. ఆదివారం యాంటీ షిప్ మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది. అయితే ఆ మిస్సైల్ టార్గెట్ మిస్సయి.. పొరపాటున కొనరాక్ అనే మరొక షిప్ ను తాకిందని పేర్కొంది. ఫ్రిగేట్ను వదిలిన నేవీ సిబ్బంది.. ఆ ప్రమాదాన్ని నిలువరించలేకపోయారని, మిస్సైల్ రూట్ ను డైవర్ట్ చేయలేకపోయారని మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ ప్రభుత్వం మాత్రం .. ఈ ప్రమాదంలో ఒక్కరే చనిపోయారని, పలువురికి గాయాలయ్యాయని చెప్తోంది. పర్షియన్ గల్ఫ్ లోని హర్ముజ్ జలసంధి వద్ద ఈ ఘటన జరిగింది.
పొరపాటున సొంత నౌకను పేల్చివేసిన ఇరాన్
- విదేశం
- May 11, 2020
లేటెస్ట్
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
- Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!
- ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన