హైదరాబాద్: తన సినిమా స్క్రిప్ట్ను మురళి కృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేశాడంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. త్వరలో విడుదల కాబోయే తన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ స్క్రిప్టును ఇన్స్టాగ్రామ్ బజ్ బాస్కెట్ గ్రూప్ లో అడ్మిన్ మురళి కృష్ణ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ డిలీట్ చేయాలంటే తనకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో నిర్మాణ సంస్థలు పూరి జగన్నాథ్ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ తరుపున రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
‘ఇస్మార్ట్ శంకర్’ స్టోరీ ఇన్స్టాగ్రామ్ లో..
- హైదరాబాద్
- June 8, 2019
లేటెస్ట్
- రిటైర్డ్ అధికారికి వీడ్కోలు
- శిశువు మృతిపై ఎంక్వైరీ
- ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్
- టీచర్లపై లాఠీ ఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- బోరంచ పోచమ్మ ఏడువారాల జాతర షురూ..
- తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి
- భగులాముఖి ఆలయంలో బీబీ పాటిల్ పూజలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పున్న
- అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
- గురువు గారూ బాగున్నారా..!
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?