న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన 'ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్' ప్రోగ్రామ్ కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. కేండిడేట్లు ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూకు రావాలి. టీసీఎస్ నోటిఫికేషన్ ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్లు సంవత్సరానికి రూ.7 లక్షలు ప్యాకేజీ పొందుతారు. పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పరీక్షలో కనీసం (అన్ని సెమిస్టర్లలోని అన్ని సబ్జెక్టులు) 70శాతం లేదా 7 సీజీపీఏ మార్కులు రావాలి.కేండిడేట్లకు ఐటీ పరిశ్రమలో కనీసం 6-–12 నెలల అనుభవం ఉండాలి. చదువులో ఏవైనా గ్యాప్స్ ఏవైనా ఉంటే తప్పనిసరిగా ప్రకటించాలి. అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించకూడదు. ఫుల్ టైం కోర్సులను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. పార్ట్ టైమ్/కరస్పాండెన్స్ కోర్సులు చేసిన వారు ఎలిజబుల్ కాదు. కేండిడేట్లు టీసీఎస్ వెబ్సైట్లోని ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ను పూరించాలి. తర్వాత 'డిజిటల్ డ్రైవ్'పై క్లిక్ చేసి ప్రాసెస్ను పూర్తి చేయాలి.
ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీ
- బిజినెస్
- February 16, 2022
లేటెస్ట్
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
- వేసవి పంట.. కీరదోస సాగు
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?