మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసాచారి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి

మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసాచారి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసాచారి బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. అక్టోబర్ 5న కరీంనగర్ నుంచి మెట్ పల్లి వస్తుండగా శ్రీనివాసాచారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అతనిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గత రాత్రి(అక్టోబర్ 10) మృతి చెందారు.