చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జల్లికట్టు జోరుగా సాగుతోంది. కనుమనపల్లిలో ఏర్పాటు చేసిన జల్లి కట్టులో పాల్గొనేందుకు 15 వందల రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పశువులను పోటీలకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా పలువురికి గాయాయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో జల్లికట్టు నిర్వహిస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు.
చిత్తూరులో జోరుగా జల్లికట్టు..ఎంట్రీ ఫీజు రూ.1500
- ఆంధ్రప్రదేశ్
- January 5, 2020
లేటెస్ట్
- హనుమాన్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ : షేక్ యాస్మిన్ బాష
- సింగరేణి కార్మికవాడల్లో తాగునీటి కష్టాలు
- పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : బీజేపీ లీడర్లు
- సిద్దిపేట జిల్లాలో తొలి రోజు టెట్ పరీక్ష ప్రశాంతం
- మే 23లోగా కొనుగోళ్లు పూర్తికావాలి
- మోదీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం
- క్రికెట్లో చరిత్ర సృష్టించాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- మే 24న పాలిసెట్ ప్రవేశ పరీక్ష
- జడ్చర్ల చైర్పర్సన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
- పోలీసు కుబుంబాలకు అండగా ఉంటాం : ఎస్పీ బాలస్వామి
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు