నన్ను దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతా

నన్ను దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతా

తెలంగాణ గడ్డ తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2009లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు తిరిగానన్నారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.  మార్పుకోసం వచ్చిన పార్టీ జనసేనా అని అన్నారు.  బలమైన మార్పు కోసం .. ఓడిపోయిన పోరాటం చేస్తానన్నారు. తనను దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతానన్నారు. రాజకీయ చదరంగంలో ఒక్క అడుగైనా ఆలోచనతో ముందుకు వెయ్యాలన్నారు. రాజకీయాల్లో డబ్బుతో, పేరుతో పని లేదని.. బలమైన భావజాలం ఉంటే చాలన్నారు. తాను తెలంగాణ గడ్డకు రుణపడి ఉన్నానన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి జనసేన ఏర్పాటుకు నాంది అని అన్నారు. తెలంగాణ  ఆత్మగౌరవం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారన్నారు.

మరిన్ని వార్తల కోసం

క్వార్టర్ సీసాతో బతుకుతమా?..కాళేశ్వరంతో బతుకుతమా?

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?

లఖీంపూర్ అప్డేట్: విచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా