మొగుళ్లపల్లి, వెలుగు: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడాలని జయశంకర్ భూపాలపల్లి ట్రైనీ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మండల స్థాయి సంబంధిత శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం, మొట్లపల్లి, మెట్టుపల్లి గ్రామాల్లో పర్యటించిన ట్రైనీ కలెక్టర్ వాటర్ సమస్య సప్లై పై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీవో, ఎంపీవో వీరస్వామి, ఆయా గ్రామాల సెక్రెటర్లు ఉన్నారు.
డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడండి : ఉమా శంకర్ ప్రసాద్
- వరంగల్
- April 11, 2024
లేటెస్ట్
- కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దమే: భట్టీ విక్రమార్క పైర్
- IPL 2024: మయాంక్ వచ్చేస్తున్నాడు.. వరల్డ్ కప్లో చోటు దక్కుతుందా..?
- జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం .. కోళ్లు, పశువులపై దాడి
- లైంగిక ఆరోపణలు .. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
- Krishnamma: ఒక్క సినిమా కోసం ఐదుగురు స్టార్ డైరెక్టర్స్.. గట్టిగా ప్లాన్ చేసిన కొరటాల
- లోక్సభ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక గాంధీ దూరం!
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- KKR vs DC: నరైన్ అరుదైన ఘనత.. మలింగ ఆల్టైం రికార్డ్ బ్రేక్
- Nag Ashwin: బహుశా.. ఇసుకని చూసి అలా అనుకున్నారేమో.. ఇచ్చిపడేసిన కల్కి డైరెక్టర్
- రిజర్వేషన్లపై విమర్శలు.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్