Jio 5G : మరో 41 సిటీల్లో జియో 5జీ

Jio 5G :  మరో 41 సిటీల్లో జియో 5జీ

ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతి పట్టణం, మండలం, గ్రామాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన పనులు వేగవంతం చేసినట్లు జియో కంపెనీ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన పట్టణాల్లో జియో 5జీని ప్రారంభించారు. తాజాగా దేశంలోని 16 రాష్ట్రాల్లోని 41 సిటీల్లో జియో 5జీ నెట్వర్క్ ని ప్రారంభించింది. దీంతో దేశంలో 406 సిటీలు జీయో 5జీని వినియోగిస్తున్నాయి. జీయో 5జీ వెల్కం ఆషర్ కింద1 జీబీపీఎస్+ స్పీడుతో అన్ లిమిటెడ్ డేటాను పొందొచ్చు.