ట్రేడ్​మార్క్​పై హోగర్ కంట్రోల్స్​కు అనుకూలంగా తీర్పు

ట్రేడ్​మార్క్​పై హోగర్ కంట్రోల్స్​కు అనుకూలంగా తీర్పు

హైదరాబాద్ వెలుగు :  స్మార్ట్ హోమ్ సొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ప్రసిద్ధి చెందిన ఐఓటీ కంపెనీ హోగర్ కంట్రోల్స్, తన మాజీ డైరెక్టర్లు విజయ్ కుమార్ , కరుణ్ కుమార్​తోపాటు మరి కొందరిపై ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ కేసులో ఢిల్లీ హైకోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ పొందింది. మాజీ డైరెక్టర్ల కేసు బలంగా లేకపోవడం వల్ల తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని హోగర్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపింది. డిజిటల్,  ప్రింట్ తో సహా ఏ రూపంలోనూ వ్యాపారచిహ్నాలను, సంబంధిత మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించడం లేదా రీప్రొడ్యూస్​ చేయకూడదని  ఆదేశాలు జారీ చేసింది.