హైదరాబాద్ వెలుగు : స్మార్ట్ హోమ్ సొల్యూషన్లకు ప్రసిద్ధి చెందిన ఐఓటీ కంపెనీ హోగర్ కంట్రోల్స్, తన మాజీ డైరెక్టర్లు విజయ్ కుమార్ , కరుణ్ కుమార్తోపాటు మరి కొందరిపై ట్రేడ్మార్క్ కేసులో ఢిల్లీ హైకోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ పొందింది. మాజీ డైరెక్టర్ల కేసు బలంగా లేకపోవడం వల్ల తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని హోగర్ కంట్రోల్ తెలిపింది. డిజిటల్, ప్రింట్ తో సహా ఏ రూపంలోనూ వ్యాపారచిహ్నాలను, సంబంధిత మెటీరియల్లను ఉపయోగించడం లేదా రీప్రొడ్యూస్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ట్రేడ్మార్క్పై హోగర్ కంట్రోల్స్కు అనుకూలంగా తీర్పు
- బిజినెస్
- March 10, 2024
లేటెస్ట్
- కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత
- సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్ .. అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
- ఆధిక్యత కోసమే బీజేపీ మైండ్గేమ్!
- కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైన వేట్టయన్ మూవీ
- ఓటుకు నోటు’ కేసు విచారణ జులైకి వాయిదా : సుప్రీంకోర్టు
- అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం 39 శాతం డౌన్
- రివిజన్తోనే గ్రూప్స్లో విజయం
- తెలంగాణలో మండుతున్న ఎండలు .. 18 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్
- 6 అదానీ కంపెనీలకు సెబీ నోటీసులు
- ఫేక్ డాక్టర్ అరెస్ట్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త