రాజ్యాంగ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందాలన్నారు హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు రాసిన తొవ్వ ముచ్చట్లు పుస్తకం నాలుగో భాగాన్ని జస్టిస్ చౌహాన్ ఆవిష్కరించారు. భారతీయ నాగరికత… ఆదివాసీ, గిరిజన తండాల నుంచే మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో జయధీర్ తిరుమలరావుతో పాటు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, పాలమూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గూడూరు మనోజ పాల్గొన్నారు.
రాజ్యాంగ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందాలి : హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
- దేశం
- May 20, 2019
లేటెస్ట్
- Summer Food : బనానాతో టేస్టీ షీరా, పాయసం ఇలా తయారు చేసుకోవచ్చు.. మస్త్ టేస్ట్..!
- Game Changer: మరింత ఆలస్యం కానున్న గేమ్ ఛేంజర్ రిలీజ్.. కారణం ఏంటంటే?
- ఓటు వేయండి.. ఫ్రీగా టిఫిన్ తినండి.. సినిమా టికెట్లు తీసుకోండి
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఓటరు బాధ్యత : రిజ్వాన్ బాషా షేక్
- ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల రాస్తారోకో
- ఇవాళ భువనగిరికి అమిత్ షా
- అద్దంకి దయాకర్పై చర్యలు తీసుకోవాలి
- గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి : పార్టీ నాయకులు
Most Read News
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- T20 World Cup 2024: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో చూడాలంటే..?
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన