
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా కె.రఘురాం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్చార్జ్ డీసీగా కరీంనగర్ డీసీ టి.డేవిడ్రవికాంత్అదనపు బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆయన స్థానంలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో డీసీగా ఉన్న కె.రఘురాంకు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యతలు తీసుకున్న ఆయనకు టీఎన్జీఓస్జిల్లా సెక్రటరీ కె.అరుణ్కుమార్, సిబ్బంది బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.