టార్గెట్ చేసి టెర్రర్ అటాక్స్: మళ్లీ క్యాంపుల్లోకే కాశ్మీరీ పండిట్లు!

టార్గెట్ చేసి టెర్రర్ అటాక్స్: మళ్లీ క్యాంపుల్లోకే కాశ్మీరీ పండిట్లు!

కాశ్మీర్​లో మైనారిటీలే టార్గెట్​గా టెర్రరిస్టులు దాడులు చేస్తుండడంతో అక్కడి పండిట్లు, సిక్కులలో ఆందోళన నెలకొంది. బయటికి వెళ్లిన వాళ్లు తిరిగొచ్చే వరకూ భయంభయంగానే ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. ఈ టెన్షన్​తో ఉండలేక, ప్రాణభయంతో ఓ కాశ్మీరీ పండిట్​ కుటుంబం జమ్మూలోని జగతి మైగ్రేంట్​ క్యాంపునకు తిరిగి వెళ్లిపోతున్నపుడు తీసిన ఫొటో ఇది!

మరిన్ని వార్తల కోసం..

కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు

మరో రెండ్రోజులు వర్షాలు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్

సిటీలో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం