టార్గెట్ చేసి టెర్రర్ అటాక్స్: మళ్లీ క్యాంపుల్లోకే కాశ్మీరీ పండిట్లు!
V6 Velugu Posted on Oct 10, 2021
కాశ్మీర్లో మైనారిటీలే టార్గెట్గా టెర్రరిస్టులు దాడులు చేస్తుండడంతో అక్కడి పండిట్లు, సిక్కులలో ఆందోళన నెలకొంది. బయటికి వెళ్లిన వాళ్లు తిరిగొచ్చే వరకూ భయంభయంగానే ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. ఈ టెన్షన్తో ఉండలేక, ప్రాణభయంతో ఓ కాశ్మీరీ పండిట్ కుటుంబం జమ్మూలోని జగతి మైగ్రేంట్ క్యాంపునకు తిరిగి వెళ్లిపోతున్నపుడు తీసిన ఫొటో ఇది!
మరిన్ని వార్తల కోసం..
కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు
మరో రెండ్రోజులు వర్షాలు.. జీహెచ్ఎంసీ అలర్ట్
సిటీలో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం
Tagged kashmir, terror attack, Kashmiri Pandits, Targeted Killings