వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటే ఢిల్లీలో మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన వారు కోటిన్నర మంది ఉన్నారని చెప్పారు. వీరందరికి మూడు కోట్ల డోసులు అవసరమవుతాయన్నారు కేజ్రీవాల్. ఇప్పటివరకూ ఢిల్లీకి 40 లక్షల డోసులు మాత్రమే అందాయన్నారు. మరో 2 కోట్ల 60 లక్షల డోసులు ఢిల్లీకి అవసరమవుతాయన్నారు. ప్రతి నెలా ఢిల్లీకి 80 నుంచి 85 లక్షల వ్యాక్సిన్ డోసులు వస్తే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు. ఇలా చేసేందుకు రోజుకూ మూడు లక్షల వ్యాక్సిన్ డోసులు కావాలన్నారు. ప్రస్తుతం రోజుకూ లక్ష మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు.
మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి
- దేశం
- May 8, 2021
లేటెస్ట్
- తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!
- బీఆర్ఎస్కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి
- మానుకోట కాంగ్రెస్ కంచుకోట
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
- పొట్టేల్ మూవీ టీజర్ లాంచ్
- ఎన్నికల టైమ్లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి