రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఆఫర్లు ప్రకటిస్తోంది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు మెట్రో, బస్ ప్రయాణాలు మహిళలకు ఉచితంగా కల్పించాలని, ప్రజా రవాణాను వినియోగించుకునే విధంగా వారిని ప్రోత్సహించేందుకు ఈ చర్యలుచేపట్టినట్లు ప్రకటించింది. ఇప్పటికే విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు కృషి చేస్తామన్న కేజ్రీవాల్…తాజాగా DTC బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించారు. రెండు నెలల తర్వాత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఢిల్లీమెట్రో లో ప్రయాణించే 7 లక్షల మంది మహిళలకు, బస్సులో ప్రయాణించే 8 లక్షల మంది మహిళలకు లాభం చేకూరనుంది. ఈ ఉచిత ప్రయాణంతో ఢిల్లీ మెట్రో కి, బస్సుకి నెలకి 50 కోట్లు రూపాయలు..ఏడాదికి 12 వందల కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశముంది.
ఢిల్లీ లో బస్, మెట్రో రైళ్లలో మహిళలకు ఫ్రీ
- దేశం
- June 3, 2019
లేటెస్ట్
- జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
- కేరళలో హైఅలర్ట్: పెరుగుతున్న H1N1 కేసులు
- Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి
- పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత