తిరువనంతపురం: వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. పెండ్లిలో కట్నకానుకలు ఇవ్వడం, తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాంధీ భవన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ స్మారక నిధి ట్రస్ట్, ఇతర సంస్థలు నిరాహార దీక్ష చేయనున్నాయి. ఆయా సంస్థలు ఇచ్చిన పిలుపుతో దీక్షలో పాల్గొనాలని గవర్నర్ ఆరిఫ్ నిర్ణయించుకున్నారు. బుధవారం గవర్నర్ దీక్షలో పాల్గొంటారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
వరకట్నానికి వ్యతిరేకంగా దీక్షలో కేరళ గవర్నర్
- దేశం
- July 14, 2021
లేటెస్ట్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- RCB vs KKR: నా కలలో కూడా ఆర్సీబీ గెలవకూడదు.. కోహ్లీని గెలికిన గంభీర్
- బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?