
ఖమ్మం
ప్రాణాల మీదికి తెస్తున్న పతంగుల మాంజా .. వారం రోజుల్లోనే 10 మందికి పైగా గాయాలు
మాంజాలపై నిషేధం ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న వ్యాపారులు ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నా కనిపించని ఫలితం సంక్రాంతి టైంలో బైక్ప
Read Moreఖమ్మం జిల్లాలో భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
ఖమ్మం వెలుగు ఫొటోగ్రాఫర్ : కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖమ్మం నగరంలోని నర
Read Moreభద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్కుమార్ సింగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ఉత్తరప్రదేశ్లోని
Read Moreబైక్ పై వెళుతుంటే.. మంజా దారంతో గొంతులు తెగుతున్నాయి..!
కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ..సంక్రాంతి పండుగ సమయంలో.. చాలా మంది పిల్లలు.. పెద్దలు గాలి పటాలు ఎగురవేస్తారు. పిల్ల.. పెద్ద అనే తేడా లేకుండా కైట్స్ గాల
Read Moreభద్రాద్రికొత్తగూడెంలో పందెం కోడి వేట షురూ .. పందేలు అడ్డుకోవడంపై పోలీసుల స్పెషల్ ఫోకస్
ఓ వైపు కోళ్ల కొనుగోళ్లు.. మరో వైపు పందేలు జిల్లాను జల్లెడ పడుతున్న ఏపీకి చెందిన కోళ్ల పందెం రాయుళ్లు ఒక్కో కోడికి రూ. 3వేల ను
Read Moreలొంగిపోయిన మావోయిస్టు
ప్లాటూన్ సెక్షన్ డిప్యూటీ కమాండర్ సోడె హుర్రాకు రూ. 25 వేల తక్షణసాయం భద్రాచలం, వెలుగు : చత్తీస్గడ్ లోని బీజాపూర్జిల్లా గంగులూరు ఏరియా కమిట
Read Moreమహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల తారక్క
ఆమెతో పాటు మరో 10 మంది.. భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల తారక్క బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ఎదుట లొంగిపోయార
Read Moreమాంజా దారం గొంతు కోసింది!
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్ లో ఘటన భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పతంగి మాంజా గొంతుకు కోసుకుని వ్యక్తి సీరియస్ అయ్యాడు. ఈ ఘటన
Read Moreకూర్మావతారంలో భద్రాద్రి రామయ్య
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం రామచంద్రస్వామి కూర్మావతారంలో దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామి వారి ఉత్స
Read Moreమందలించాడని మామపై నూనె పోసిన కోడలు
ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి కారేపల్లి, వెలుగు : తరచూ మందలిస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ తన మామపై వేడి వేడి నూనె పోసింది. త
Read Moreమొక్కలు నాటాలి..సంరక్షించాలి : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ చుంచుపల్లి, వెలుగు : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. సంరక్షించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి
Read Moreరైతు భరోసాపై కేబినెట్ దే తుది నిర్ణయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : రైతు భరోసా అంశంపై కేబినెట్ దే తుది నిర్ణయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి
Read Moreజాతీయస్థాయి ఎన్సీఎస్సీ పోటీలకు త్రివేణి విద్యార్థిని ఎంపిక
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాలకు చెందిన విద్యార్థి డార్విన్ బాలాజీ గైడ్ టీచర్ ఇవి సుబ్బారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగ
Read More