ఖమ్మం
ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక : జితేశ్ వీ పాటిల్
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రౌండింగ్ పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక సప్లై చేయనున్నట్టు కలెక
Read Moreరిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు ప్లాట్లు.. పోలేపల్లిలో 125 ఎకరాల్లో రెడీ అవుతున్న డీటీసీపీ వెంచర్
కొనసాగుతున్న 100 ఫీట్లరోడ్డు నిర్మాణ పనులు సాగర్ కాల్వపై రూ.10 కోట్లతో ఫ్లై ఓవర్ కు ప్లాన్ మున్నేరుపై రిటైనింగ్ వాల్ నిర్మాణం 3
Read Moreసింగరేణిలో పైరవీలు.. మహిళ అరెస్ట్
కొత్తగూడెం ఏరియాలో మహిళను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన కేసుల
Read Moreప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలి : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ
కూసుమంచి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించి ప్రజల నమ్మకాన్ని పెంచాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ వైద్య సిబ్బంది
Read Moreరైతులు అప్పుడే పత్తి విత్తనాలు నాటొద్దు : వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య
తల్లాడ, వెలుగు : రైతులు అప్పుడే పత్తి విత్తనాలు నాటొద్దని, భూమిలో తేమ 70 శాతం ఉండేలా చూసుకొని నాటాలని ఖమ్మం వ్యవసాయ ఆఫీసర్ డి. పుల్లయ్య సూచించారు. బుధ
Read Moreరైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతిలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్జితేశ్
Read More‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.
అశ్వారావుపేట, వెలుగు : ఏండ్ల తరబడిగా ఉన్న భూ సమస్యలు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం కానున్నాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. బుధవారం మండలంలోని జమ
Read Moreగిరిజన మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి : ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : ఐటీడీఏ ద్వారా కల్పిస్తున్న ట్రైనింగ్స్ ను ఉపయోగించుకుని గిరిజన మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పీవో బి.రాహుల్ సూచిం
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మలేరియా నివారణకు కృషి చేయాలి : డీఎం హెచ్వో భాస్కర్ నాయక్
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మలేరియా నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని డీఎం హెచ్వో భాస్కర్ నాయక్ అన్నారు. భద్రాచలం
Read Moreప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పోషకాహారం అందించాలి : ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు వంట సిబ్బంది ప్రేమతో నాణ్యమైన పోషకాహారం అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మి
Read Moreఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి, వెలుగు :ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి త
Read Moreనాకో ప్లేస్ ఇవ్వండి.. నేనూ ఆడుతా! : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
‘కూసుమంచి, వెలుగు : ఏరా పిల్లలు.. వాలీబాల్ ఆడుతున్నట్టున్నరు.. నాకో ప్లేస్ ఇవ్వండి.... నేనూ ఆడుతా’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస ర
Read Moreఆందోళన వద్దు .. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు : ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగ
Read More












