కేంద్ర పాలిత ప్రాంతం పుదచ్చేరి టి20 లీగ్ 2020 టోర్నమెంట్ నవంబర్ 11 నుండి 27 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ లో ఆరు టీంలు ఆడనున్నాయి. అన్ని మ్యాచ్లు క్రికెట్ అసోసియేషన్ పాండిచేరి(సీఏపీ) సిచెమ్ మైదానంలో జరగనున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మల్లాడి కృష్ణారావు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కిరణ్ బేడీ టోర్నమెంట్ పట్ల అసూయతో ఉన్నారన్నారు. టీ20 టోర్నమెంట్ నిర్వహించడానికి అధికార పార్టీ, ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి.. కానీ కిరణ్ బేడీ తన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతల కోసం ఆపే ప్రయత్నం చేస్తుందన్నారు. శివార్లలోని ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించినందుకు క్రికెట్ స్టేడియం ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని కిరణ్ బేడి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లాడి కృష్ణారావు కిరణ్ బేడీపై వ్యాఖ్యలు చేశారు.
టీ20 టోర్నమెంట్ ను ఆపేందుకు కిరణ్ బేడీ ప్లాన్
- దేశం
- November 15, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. మొత్తం ఎన్ని కేసులంటే..
- SRH vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఒకే ఓవర్సీస్ ప్లేయర్తో పంజాబ్ తుది జట్టు
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
- Meenaakshi Chaudhary: విరహాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంటర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్!
- SRH vs PBKS: నిరాశపరిచిన ఆరంజ్ ఆర్మీ.. పంజాబ్ భారీ స్కోర్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలు చూసి ఓటేయండి: కేటీఆర్
- అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్... పోలీసుల గాలింపు
- లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో కుండపోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి