బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే,  మాజీ ఎమ్మెల్సీ

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఢిల్లీలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. ప్రజలు కోరుకుంటున్న మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి.

https://www.youtube.com/watch?v=m5V3HN3xpV8