తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి మోడీని ఒప్పించానన్నారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను తీర్థ స్థలాలుగా మారుస్తామన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను కలుస్తామన్నారు. వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు జరుగతాన్నారు. అల్లూరి జీవిత చరిత్రను ప్రజలకు వివరిస్తామన్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగిన మోడీకి సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషన్ ఘన స్వాగతం పలికారు.
వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు
- ఆంధ్రప్రదేశ్
- July 4, 2022
లేటెస్ట్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను నమ్మరు... ఎంపీ లక్ష్మణ్
- 2024 Hanumanth Jayanti Special: కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
- ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత