ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్​

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్​

హైదరాబాద్​, వెలుగు:  ప్రొఫెసర్​ కోదండరాం, అమీర్​ అలీఖాన్  గవర్నర్​ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు ఆరేండ్ల పాటు పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొంది. కాగా, సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డిని కోదండరాం, అమీర్​ అలీఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.