హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఇరు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జున సాగర్ లో 15 ఔట్ లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్ పై చర్చించనున్నారు. ప్రాజెక్టుల మరమ్మత్తులకు నిధులు వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు వంటి అంశాలపైనా చర్చ జరగనుంది. వీటితో పాటు బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించడం వంటి వాటిపైనా చర్చించే అవకాశముంది.
జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ
- హైదరాబాద్
- May 6, 2022
లేటెస్ట్
- నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి మాలోతు కవిత
- IPL 2024: బెంగళూరు బాటలోనే ముంబై.. ప్లే ఆఫ్ ఆశలు ముగిసినట్టేనా..?
- బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్
- కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్
- Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా!
- సీఎం జగన్ పై దాడి కేసు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..
- Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్లో ఒకడిగా ఉంటాడు
- భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..
- ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
- V6 DIGITAL 23.04.2024 AFTERNOON EDITION
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- IPL 2024: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు