
గోదావరిఖని, వెలుగు: విద్యా విధానంలో వస్తున్న మార్పులకనుగుణంగా పిల్లలకు విద్యను బోధిస్తున్న గోదావరిఖని కృష్ణవేణి టాలెంట్స్కూల్కు జాతీయ అవార్డును ప్రధానం చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో లీడ్ ఎక్సలెన్స్ సౌజన్యంతో నేషనల్లీడ్శిక్ష అవార్డును హైస్కూల్ డైరెక్టర్మంజుల శ్రీనివాసరెడ్డి, టీచర్లకు లీడ్సంస్థ ఫౌండర్, సీఈవో సుమిత్అందజేశారు.