గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన… హైదరాబాద్ ప్రజలు TRS వైపు ఉన్నారని, ఈ విషయం గత కార్పొరేషన్ ఎన్నికల్లోనే నిరూపితమైందన్నారు. TRS ఇప్పుడు తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిందన్నారు. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఏకపక్షం కావాలని చెప్పారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ నేత నడ్డా నాటకాలు తెలంగాణలో నడవవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో BJPకి అధికారం జీవితాంతం ఆమడదూరంలోనే ఉంటుందని… ఆ పార్టీ నేతలు పగటికలలు కనడం మానుకోవాలని హితవు పలికారు కేటీఆర్.
టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ : KTR
- తెలంగాణం
- August 19, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సీఐఐ కొత్త ప్రెసిడెంట్గా ఐటీసీ చైర్మన్ ఎండీ సంజీవ్
- కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..జులైలో భారతీయుడు 2
- యాదగిరిగుట్టలో మస్తు జనం..రద్దీతో సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు
- వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు
- న్యాక్ బలోపేతంపై సీఎం ఫోకస్
- కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ
- తెలంగాణ నేలపై పక్క రాష్ట్రాల సీడ్
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
- పెట్టుబడులు పెంచిన టాటా మోటార్స్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు