రాష్ట్ర వాలీబాల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా రఘువీర్

 రాష్ట్ర వాలీబాల్ సెలక్షన్  కమిటీ సభ్యుడిగా రఘువీర్

కాశీబుగ్గ/ వర్ధన్నపేట, వెలుగు: రాష్ర్ట వాలీబాల్​ సెలక్షన్​ కమిటీ సభ్యుడిగా వదర్ధన్నపేట మండలం ల్యాబర్తి హైస్కూల్​ వ్యాయమ ఉపాధ్యాయుడు జలగం రఘువీర్​ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట స్థాయి వాలీబాల్​ బాలికల జూనియర్స్​ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు చెప్పారు.

 అనంతరం రఘువీర్​ను వాలీబాల్​అసోసియేషన్​ ప్రెసిండెంట్​ రమేశ్​బాబు, ప్రధాన కార్యదర్శి హనుమంత్​ రెడ్డి, కోశాధికారి కృష్ణ ప్రసాద్, హెచ్ఎం శైలజ, తోటీ ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.