ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరి ఘటనపై విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా 68 మంది సాక్షుల్లో 30 మంది స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు కోర్టుకు తెలిపింది యూపీ సర్కార్. ఇందులో 23 మంది ఘటనను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారని కోర్టుకు తెలిపింది. ఐతే దీనిపై యూపీ సర్కార్ పలు ప్రశ్నలు వేసింది సుప్రీంకోర్టు. ర్యాలీలో వందలాది మంది రైతులు పాల్గొంటే 23 మందే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా అని యూపీ సర్కార్ ను ప్రశ్నించింది. ఘటనలో సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలని యూపీ సర్కార్ ను ఆదేశించింది. సాక్షుల వాంగ్మూలాలను వీలైనంత త్వరగా నమోదు చేయాలని సూచించింది. విలేకరి కశ్యప్, శ్యాం సుందర్ ల మృతి పై నివేదిక ఇవ్వాలని కోరింది.
లఖింపూర్ కేసు.. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వండి
- దేశం
- October 26, 2021
లేటెస్ట్
- కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సీట్లు అమ్ముకున్నడు : సీఎం రేవంత్ రెడ్డి
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- పవన్ పెళ్లిళ్లపై మళ్ళీ కామెంట్ చేసిన జగన్...
- Summer Allert: మండుతున్న ఎండలు... ఈ చిట్కాలు కంపల్సరీ..
- ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ..5 గంటల వరకు 60 శాతం ఓటింగ్
- MAD Square Official: టిల్లు స్క్వేర్లా మ్యాడ్ స్క్వేర్..పిచ్చేక్కించే అప్డేట్ ఇచ్చిన మ్యాడ్ మేకర్స్
- చంద్రబాబుకు ఓటేస్తే కత్తిరింపులు మొదలు.. సీఎం జగన్
- V6 DIGITAL 19.04.2024 EVENING EDITION
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!