లేటెస్ట్

పాక్‏లో భూకంపం.. జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్

ఇస్లామాబాద్: పాకిస్తాన్‎లో సోమవారం రాత్రి భూమి కంపించడం, జైలులో గందరగోళం నెలకొనడంతో అదే అదనుగా రెండు వందలకుపైగా మంది ఖైదీలు పరారయ్యారు. ఈ సందర్భంగ

Read More

యుగాంతమైనా మారిపోని కథ.. సంగీత ప్రియులను ఇంప్రెస్ చేస్తోన్న కుబేర సెకండ్ సింగిల్

ధనుష్, నాగార్జున లీడ్ రోల్‌‌‌‌లో శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక హీరోయిన్‌‌‌‌. బాల

Read More

తాళాలు పగులగొట్టి డబుల్ ఇండ్లలోకి!..అనధికారికంగా ప్రవేశించిన హనుమకొండ అంబేద్కర్​ నగర్​వాసులు

ఆందోళన చేపట్టినా పట్టించుకోని అధికారులు  ఎదురు చూడలేక ఇండ్లలోకి వెళ్లి వంటావార్పు హనుమకొండ, వెలుగు: డబుల్ ​బెడ్రూమ్ ఇండ్ల కట్టిస్తామంటే

Read More

వరంగల్ జిల్లాలో 100 డేస్​ స్పెషల్​ డ్రైవ్​ .. జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక కార్యక్రమాలు

వానాకాలం నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక కార్యక్రమాలు  గ్రేటర్​ వరంగల్​క్లీన్​ సిటీ కోసం ప్రోగ్రాం షురూ  జూన్‍ 2 నుంచి సెప్టెం

Read More

బ్యాటరీపై లైఫ్‌‌‌‌లాంగ్ వారెంటీతో టాటా హ్యారియర్‌‌‌‌‌‌‌‌ ఈవీ

వెలుగు, ముంబై :  టాటా మోటార్స్ తన హ్యారియర్ ఎస్‌‌‌‌యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్‌‌‌‌ను  లాంచ్ చేసింది. ఈ

Read More

శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద మొరాయించిన కేబుల్ వే

కొన్ని గంటల పాటు నిలిచిన పనులు సాయంత్రానికి పునరుద్ధరించిన అధికారులు ప్రాజెక్ట్ భద్రతపై అధ్యయానికి వచ్చిన నిపుణులు అధికారుల నిర్లక్ష్యంపై అసహ

Read More

జూన్ 6న జమ్మూకాశ్మీర్‎కు మోడీ.. పహల్గాం దాడి తర్వాత తొలి పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 6న జమ్మూ కాశ్మీర్‎లో పర్యటించనున్నారు. ఏప్రిల్‎లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఇక్కడికి వస్తున్నారు.

Read More

అంగన్​వాడీల్లో వారోత్సవాలు..జూన్10 నుంచి 17 వరకు నిర్వహణ..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీల బలోపేతం కోసం ఈ నెల 10 నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా స్ర్తీ శిశు సంక్షే

Read More

జీహెచ్ఎంసీలో బార్ల దరఖాస్తులకు డెడ్​లైన్ ఆరు

హైదరాబాద్‌‌, వెలుగు:జీహెచ్‌‌ఎంసీలోని 24 బార్లకు ఎక్సైజ్‌‌ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది.  వీటితో పాటుగా సరూర్‌

Read More

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ 6.4 శాతం

గతంలో వేసిన అంచనాను పెంచిన యూబీఎస్‌‌‌‌ న్యూఢిల్లీ: స్విస్ బ్రోకరేజ్ కంపెనీ యూబీఎస్‌‌‌‌  ప్రస్తుత

Read More

నల్గొండ చౌరస్తా నుంచి ఆర్‌‌‌‌యూబీ వరకు సీవ‌‌‌‌రేజ్‌‌‌‌ లైన్

మలక్​పేట నల్గొండ చౌరస్తాలో సీవరేజీ పనులను పరిశీలించిన అశోక్​రెడ్డి  ఫుడ్​ వేస్టేజీని మాన్​హోల్​లోకి మళ్లించిన హోటల్ కు రూ.10 వేల ఫైన్ సిల్

Read More

600 మందిని విచారించి హత్య కేసు ఛేదించారు!

ఒంటరి మహిళ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ నిందితులను అరెస్ట్ చేసిన మంచిర్యాల జిల్లా పోలీసులు  మంచిర్యాల, వెలుగు: మహిళ హత్య కేసును మంచిర్యా

Read More

కరెంట్ షాక్ కొట్టి మహిళ మృతి..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ టౌన్ లో ఘటన

తొర్రూరు, వెలుగు: విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. తొర్రూరు మండలం పత్తేపురం గ్రా

Read More