లేటెస్ట్
తిప్పాయిపల్లి ఆలయ భూమి వేలం
పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మండలంలోని తిప్పాయిపల్లె గ్రామ అంజనేయ స్వామి ఆలయ భూమిని బుధవారం ఎండోమెంట్ అధికారులు వేలం నిర్వహించారు. సర్వే నంబర్ 322లో 1
Read Moreఈ దీపావళికి మారిన ట్రెండ్.. గోల్డ్ బదులు బిట్కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నరు..!
భారతదేశంలో దీపావళిని ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటుంటారు. హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఈ పండుగకు బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను బహుమతులు
Read Moreకార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక : కాంగ్రెస్ నేత నీలం మధు
పటాన్చెరు, వెలుగు: కార్యకర్తల అభీష్టం మేరకే సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. బుధవారం
Read Moreపంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. డిప్యూటేషన్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాలు, నిబంధనలకు తగ్గట్టు డిప్యూటేషన్లపై పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల వివరాలను తమకు సబ్మిట్&zw
Read Moreమెదక్ జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాను బాల్యవివాహా రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. బుధవారం
Read Moreదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఓట్లను తొలగించే కుట్ర : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు: దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో
Read Moreబైక్ కవర్లో నుంచి రూ. 2.25 లక్షలు చోరీ ..కాగజ్ నగర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఘటన
కాగజ్ నగర్, వెలుగు: సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లగా బైక్ లో పెట్టిన రూ.2.25 లక్షలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్ల
Read Moreభైంసాకు చేరుకున్న రైతుల పాదయాత్ర
సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ సబ్ కలెక్టర్కు వినతి భైంసా, వెలుగు: సోయా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని
Read Moreపార్టీ కోసం కష్టపడ్డవారికే డీసీసీ పీఠం : ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్
స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయండి ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్ గుడిహత్నూర్(ఇచ్చోడ), వెలుగు: కాంగ
Read Moreట్రంప్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నాడు.. రాహుల్ గాంధీ
ప్రధాని మోదీపై కాంగ్రెస్ఎంపీ రాహుల్మరోసారి మండిపడ్డారు. భారత్,రష్యా ఆయిల్ డీల్పై అమెరికా అధ్యక్షుడి ట్రంప్మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మ
Read Moreనిర్మల్ జిల్లా కంజర్ ఆలయాల్లో విగ్రహాల అపహరణ
గుడి సమీపంలో విసిరివేత క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తుల అనుమానం లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కంజ
Read Moreఅక్టోబర్ 29న ప్రగతి మీటింగ్.. బనకచర్లపైనా తెలంగాణ అభ్యంతరం తెలిపే అవకాశం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రగతి మీటింగ్లో చర్చించనున్నారు. ఈ నె
Read Moreఢిల్లీలో రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ షురూ
ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే ప్రదర్శన అయిన 16వ &n
Read More












