లేటెస్ట్

25 లక్షల కుటుంబాలకు ధ‌నీ యాప్ ఫ్రీ కోవిడ్ కేర్ మెడిసిన్స్

ధనీ యాప్ రూ. 90 కోట్ల విలువైన 25 లక్షల ఉచిత కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్స్‌ని పంపిణీ చేయడం ప్రారంభించింది. ప్రతి కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్‌ల

Read More

తెలంగాణ‌లో కొత్త‌గా 4305 కేసులు.. 29 మంది మృతి

హైద‌రాబాద్- తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, గ‌డిచిన 24 గంట‌ల్లో 57,416 టెస్టులు చేయ&zwnj

Read More

రాష్ట్ర ప్ర‌భుత్వానికి నాట్కో ఫార్మా విరాళం

హైద‌రాబాద్ : తెలంగాణ‌ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు అవసరమైన మందుల సరఫరాను,  వాక్సీన్ సరఫరాకు సంబంధించిన అంశాలపై శుక్ర‌వారం &nb

Read More

జర్నలిస్టుల కరోనా ట్రీట్మెంట్ ఖర్చులు ప్రభుత్వానివే

కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ప్రాణాలనును కూడా లెక్కచేయకుండా .. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు

Read More

ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు

అమరావతి: ఏపీలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన‌ 24 గంటల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహి

Read More

న‌టి కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం

హైద‌రాబాద్ : నటి కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి టీఆర్‌ఎస్‌ నాయకుడు  కేశ్‌ పల్లి (గడ్డం) ఆనందరెడ్

Read More

కరోనాతో టైమ్స్ గ్రూపు చైర్‌పర్స‌న్‌ ఇందూ జైన్ క‌న్నుమూత‌

కరోనా బారిన పడి ఇప్ప‌టికే సామాన్యుల‌తో పాటు వేలాది మంది ప్ర‌ముఖులు చనిపోయారు.ఈ క్రమంలోనే టైమ్స్ గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ ఇందూ జైన

Read More

కంగనా పోస్టులు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయ్

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలకు దిగాడు. సోషల్ మీడియాలో కంగనా పెట్టే పోస్టులు విద్వేషాన్ని

Read More

గ్రామీణ ప్రాంతాలు అలర్ట్‌గా ఉండాలె

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. రూరల్ ఏరియాల్లో ఉండే ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఆయన కోరారు

Read More

కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కొవిషీల్డ్ తొలి, రెం

Read More

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్ర‌వారం హైదరాబాద్ లో

Read More

కేసీఆర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు

ఆంధ్రప్రదేశ్ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటోందంటూ బీజేపీ మహిళా నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం ఏపీ నుంచి హై

Read More

వాషింగ్‌మెషిన్‌లో రూ. 145 కోట్ల లాటరీ టికెట్

చెయిదాకా వచ్చింది.. నోటి దాకా రాకపోవడమంటే ఇదే మరి. ఒక మహిళ లాటరీ టికెట్ కొని పాకెట్‌లో మరిచిపోయి.. ఉతకడానికి వేసింది. ఇంకేముంది ఆ లాటరీ టికెట్ కా

Read More