న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. రూరల్ ఏరియాల్లో ఉండే ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఆయన కోరారు. మహమ్మారి బారి నుంచి రక్షణగా విధిగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. సెకండ్ వేవ్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోందని తెలిపారు. వేగంగా తాత్కాలిక ఆస్పత్రులు, ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్ లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా చికిత్సలో కీలకమైన మెడిసిన్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్మకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మహమ్మారి పై యుధ్ధంలో గెలవాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. జలుబు, జ్వరం లాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దని వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వైరస్ వల్ల తమ వారిని కోల్పోయిన కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలను అన్నారు.
గ్రామీణ ప్రాంతాలు అలర్ట్గా ఉండాలె
- దేశం
- May 14, 2021
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే