న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కొవిషీల్డ్ తొలి, రెండో డోసు తీసుకోవడానికి మధ్య 6 నుంచి 8 వారాల గ్యాప్ ఉండేది. ఈ విషయాన్ని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ యాంథోనీ ఫౌసీ స్వాగతించారు. ఎక్కువ మందికి టీకా ఇచ్చే క్రమంలో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ఫౌసీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కువ వ్యాక్సిన్ లు లేనందున దీన్ని అవలంబిస్తున్నారు అనే కామెంట్ ను ఆయన కొట్టిపారేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవసరమైతే సైనిక దళాలను వినియోగించుకోవాలని భారత్ కు సూచించారు. ప్రైవేట్ సెక్టార్ కంటే ఇలాంటి విషయాల్లో రక్షణ దళాలను వాడుకోవడం బాగా పనికొస్తుందన్నారు. జవాన్ల వల్ల టీకా కార్యక్రమం వేగంగా పూర్తవుతుందని పేర్కొన్నారు.
కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే
- దేశం
- May 14, 2021
లేటెస్ట్
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
- దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
- వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
- Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- Family Star Movie: ఫ్యామిలీ స్టార్ బడ్జెట్..విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్..ఎంతో తెలుసా?
- మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం : వివేక్ వెంకటస్వామి
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?