లేటెస్ట్
ఏపీలో ఇవాళ ఒక్కరోజే 109 మరణాలు
గడచిన 24 గంటల్లో 18 వేల 561 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణమృందంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్క రోజే 109 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్త
Read Moreతెలంగాణలో ఫార్మా మాఫియా.. బ్లాక్ మార్కెట్ దందా
మన వద్ద తయారయ్యే వ్యాక్సిన్ మనకే దొరకడం లేదంటే సిగ్గుచేటు హెట్రో కంపెనీని కేంద్రం ఆధీనంలోకి తీసుకుని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడాలి అవసరమైతే
Read Moreముంబైకి ముంచుకొస్తున్న తౌక్టే తుపాను ముప్పు
తీవ్ర తుపాన్గా మారిన తౌక్టే ముంబైపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో దాని పరిసర ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ నుండ
Read Moreఎక్కువ పని గంటలతో గుండెకు తీవ్ర ముప్పు
జెనీవా: రోజులో ఎక్కువ గంటలు పని చేసే వారికి హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. సాధారణ పనిగంట
Read Moreఏపీలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్
అమరావతి: ఏపీ ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కొంత మందికి క
Read Moreశ్రీనగర్ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్లో సోమవారం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్ బోర్డర్ లోని ఖాన్మో ప్రాంతంలో ఈ ఎద
Read Moreటీమిండియాను ఆపడం అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: టీమిండియా తన ఫామ్ ను కొనసాగిస్తే ఆపడం ఎవరి తరమూ కాదని భారత స్పీడ్ స్టర్ మహ్మద్ షమీ అన్నాడు. గత ఆరు నెలలుగా టీమిండియా అద్భుతంగా ఆడుతోందని,
Read Moreనేనూ ఉద్యమకారున్నే..
కరీంనగర్: తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నే
Read Moreమోడీ, వెంటిలేటర్లు ఈ రెండు పనిచేయట్లేదు
కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి ప్రధాని మోడీపై కొద్ది రోజులుగా సెటైర్లు వేస్తూనే ఉన్న
Read Moreకరోనా రిలీఫ్ ఫండ్ కు రజనీకాంత్ 50 లక్షలు విరాళం
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో బాధితులకు సహాయ చర్యల కోసం రజనీకాంత్ 50 లక్షలు విరాళమిచ్చారు. ఆదుకునే చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫం
Read More












