లేటెస్ట్

రాధే సినిమాను పైరసీ చేసిన వారిని వదిలిపెట్టను

ముంబై: బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే రీసెంట్‌గా రిలీజైంది. జీ5, జీ ప్లెక్స్ ఓటీటీతోపాటు డిష్ టీవీ, టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్

Read More

వైరల్ వీడియో: గుడ్లు దొంగతనం చేసిన హెడ్‌కానిస్టేబుల్

పంజాబ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దొంగల్ని పట్టుకొని.. దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసే దొంగతనం చేశాడు. అది కూడా ఒక చిల్లర దొంగతనం. దా

Read More

హైదరాబాదీకి అమెరికాలో 2కోట్ల కొలువు

క్యాంపస్ ఇంటర్వ్యూల్లో బంపర్ ఆఫర్ కొట్టిన తొలి విద్యార్థిని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీసులో ఉద్యోగం  హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్

Read More

టీమిండియాలోకి వచ్చేందుకు ఎంతైనా కష్టపడతా

చెన్నై: భారత క్రికెట్ జట్టులో ప్లేస్ కోసం కుర్ర క్రికెటర్లు చాలా పోటీ పడుతుంటారు. ఒకసారి టీమ్ లో చోటు దక్కించుకున్నా.. రాణించకంటే మళ్లీ అంత సులువుగా జ

Read More

తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనిచ్చిన ‘గ్రీన్ కో’

రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత పెరిగింది. దాంతో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కాగా.. తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న

Read More

రాష్ట్రాలకు మరికొన్ని వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేంద్రం

కొనసాగుతున్న కేంద్రం వ్యాక్సిన్ల సరఫరా మరో మూడు రోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్లు  కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ క

Read More

ఈటల వెంటే ఉంటాం..ఆయన దయ వల్లే పదవులు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి ఈటలకు మద్దతు పెరుగుతోంది. ఇటీవల జమ్మికుంట, వీణవంకలో ఈటలకు అండగా ఉంటామని కొందర

Read More

సిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా కేటీఆర్?

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి దగ్గర ఉన్న పేదలకు అన్నదానం చేసేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రే

Read More

పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపు

తుఫాన్ బాధితులకు పార్టీ తరపున కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలవాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘తౌక్టే తుఫాను బలంగా మారుతోంది. దయచ

Read More

యుద్ధాన్ని ఆపం.. గాజాపై దాడులు కొనసాగుతాయ్

జెరూసలేం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు.

Read More

ప్రజలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా క్రైసిస్

నాగ్ పూర్: దేశంలో నెలకొన్న మెడికల్ క్రైసిస్ కు కరోనా తొలి వేవ్ తర్వాత చూపిన నిర్లక్ష్యమే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఫస్ట్ వేవ్ అనంతరం

Read More

కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ కన్నుమూత

ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ (48) కరోనా బారిన పడి మృతి చెందారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్.. కరోనా నుంచి కోలుకున్

Read More

ఢిల్లీలో మరోవారం పాటు లాక్‌డౌన్ పొడిగింపు

ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్  ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు తగ్గుతున్న

Read More