లేటెస్ట్
గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు రఘురామకృష్ణరాజు తరలింపు
అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితం గుంటూరు జైలుకు చేరుకున్
Read Moreభయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. రాష్ట్రంలో మరో కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా కామారెడ్డిలోని రామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ తో ఒకరు చనిపోయారు. ఇప్పుడు మర
Read Moreకొవాగ్జిన్ కు అంతర్జాతీయంగాను మంచి ఫలితాలు
ఇండియా, UKలలో కనిపించిన కరోనా వేరియంట్లపై కోవాగ్జిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని భారత బయోటెక్ ప్రకటించింది. ప్రస్తతం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్
Read Moreప్రముఖ నటి సుధా చంద్రన్ తండ్రి కన్నుమూత
ప్రముఖ భరత నాట్యనృత్యకారిణి, తెలుగు సినీ నటి సుధా చంద్రన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి కేడీ చంద్రన్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్య స
Read Moreలాక్ డౌన్ తో భారీ నష్టం..లైసెన్స్ ఫీజును రద్దు చేయాలి
హైదరాబాద్: కరోనా, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు గ్రేటర్ హైదరాబాద్ బార్ అండ్ రెస్టారెంట్ అసొసియేషన్ సభ్యులు. లాక్ డౌన్ రిలా
Read More2డీజీ డ్రగ్ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది
న్యూఢిల్లీ: డీఆర్డీవో రూపొందించిన కొవిడ్ డ్రగ్ 2డీఆక్సీ డీ గ్లూకోజ్ (2డీజీ) ఎంతో ఉపయోగకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. కరోనా వైరస్
Read Moreరోజూ గోమూత్రం తాగుతా.. అందుకే నాకు కరోనా రావట్లే
లక్నో: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా కరోనా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతి
Read Moreమద్యం మత్తు..పోలీసులపై బీహార్ గ్యాంగ్ దాడి
గోదావరిఖని: మద్యం మత్తులో బీహార్ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. గోదావరిఖని సమీపంలో.. గోదావరి నదిపై ఉన్న వంతెనపై చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్
Read Moreకరోనాపై మీడియా అడిగిన ప్రశ్నలపై మంత్రి తలసాని అసహనం
హైదరాబాద్: కరోనా కట్టడి మీద మీడియా అడిగిన ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. అన్నపూర్ణ భోజనం ఫ్రీ గా ఇస్తున్నారా లేదా
Read Moreసోనూ సూద్ పేరిట నకిలీ ఫౌండేషన్..
ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్ తన నటనతోనేగాక సేవా గుణంతోనూ అందరరి మన్ననలు పొందుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడు. ఆక
Read Moreఈ నెల 23న నెఫ్ట్ సేవలకు అంతరాయం
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ (NEFT) సంబంధించి అంతరాయం కలగనుంది. వచ్చే ఆదివారం(మే-23)న 14 గంటల పాటు NEFT సేవలను నిలిపివేస్తున్నట్టు భారతీయ ర
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 109 మరణాలు
గడచిన 24 గంటల్లో 18 వేల 561 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణమృందంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్క రోజే 109 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్త
Read More












