లేటెస్ట్
కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోకుండా అవమానిస్తున్నారు
కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ వెసుకోక
Read Moreఇదే ఊపు కొనసాగిస్తే ఆర్సీబీదే టైటిల్
ముంబై: ఐపీఎల్ పద్నాలుగో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తోంది. వరుస విజయాలతో కప్ మీద కన్నేసింది. గురువారం రాజస్థాన్ రాయల్స
Read Moreగుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి మృతి
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఆయన హైదరాబాద్
Read Moreకరోనా కేర్ సెంటర్ నుంచి 31 మంది ఎస్కేప్
అగర్తల: కరోనా కేర్ సెంటర్ నుంచి 31 మంది పేషెంట్లు పారిపోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో జరిగింది.
Read Moreకరోనాపై ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్.. తప్పక తెలుసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్, ఢి
Read Moreభారత్కు ప్రయాణాలపై కెనడా కీలక నిర్ణయం
ఒట్టావా: భారత్లో కరోనా విజృంభిస్తుండటంతో మన దేశానికి ప్రయాణాలంటేనే విదేశాలు జంకుతున్నాయి. ఇప్పటికే ఇండియాకు ట్రావెలింగ్పై అమెర
Read Moreఢిల్లీలో దారుణం.. ఆక్సిజన్ అందక 25 మంది మృతి
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు. ఢిల్లీలోని సర్ గాంగారామ్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. మరో 60 మంది పేషెంట్లు కొనఊపిరితో కొట్ట
Read Moreకరోనా విజృంభణ.. పుదుచ్చేరిలో లాక్డౌన్
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పూర్తి లాక్డౌన్ విధించారు. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు లాక్డౌన్ ఆంక
Read Moreదేశంలో విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 2వేల మందికి పైగా మృతి
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 3,32,730 కేసులు నమోదయ్యాయి.
Read Moreరాష్టంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్త
Read More












