
లేటెస్ట్
వరల్డ్ కప్ : రోహిత్ శర్మ ఔట్
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తిచేసి ఔటయ్యా
Read Moreతెలంగాణ ఎంసెట్: టాప్ టెన్ ర్యాంకర్స్ వీరే
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో
Read Moreజగన్ క్యాబినెట్ లో చోటు దక్కని కీలక నేతలు వీరే
నవ్యాంధ్రలో కొత్త ప్రభత్వం కొలువుదీరింది. 25 మంది మంత్రులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏర్పాటైంది. సామాజిక సమతూకాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకూ
Read Moreసూపర్బ్ ఓపెనింగ్ : ధావన్, రోహిత్ హాఫ్ సెంచరీలు
వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు సూపర్బ్ ఓపెనింగ్ ఇచ్చారు. ఇన్నింగ్స్ మొదటి నుంచి ధావన్, రోహిత్ ఆచితూచి ఆడుతూ… సమయం
Read Moreఆస్ట్రేలియాతో మ్యాచ్ : భారత్ శుభారంభం
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారత్ తన రెండో లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచ
Read Moreఇకపై నా రాజకీయం చూస్తారు : పవన్ కళ్యాణ్
భీమవరం నియోజకవర్గంలో గెలుపుకోసం ఓ పార్టీ రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం గుంటూరు జిల్లాలోని పార్టీ
Read Moreదళితులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చు : వివేక్ వెంకటస్వామి
దళితులంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జై భీమ్ సైనిక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కలకోటి సత్యనారాయణను రాష్ట్రప్రభుత్వ
Read Moreడీజిల్ పోయలేదని.. బంక్ సిబ్బందిపై SI దాడి
అధికార దర్పంతో ఓ ఎస్సై పెట్రోల్ బంక్ కార్మికుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపట్నంలో చోటు చేసుకుంది. బాధితుడు తెల
Read Moreప్రేమజంటపై దాడి-ఆరుగురు అరెస్ట్
ఎస్.ఆర్.నగర్ లో ప్రేమజంటపై దాడి చేసి, యువకుడిపై హత్యాప్రయత్నం చేసిన ఆరుగురిని నేడు వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై డీసీపీ ఏ.ఆర్
Read Moreకాసేపట్లో తిరుమలకు ప్రధాని
దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి తిరుమలకు వస్తున్నారు నరేంద్రమోడీ. సాయంత్రం 4.30 నిమిషాలకు… ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్
Read Moreటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
లండన్ : వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా – ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలకమైన లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికాత
Read Moreసమ్మె విరమించుకున్న APSRTC
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు
Read MoreNo Public In Queue Lines At Fish Medicine Distribution On Second Day In Nampally Grounds
No Public In Queue Lines At Fish Medicine Distribution On Second Day In Nampally Grounds
Read More