
లేటెస్ట్
కత్తితో దారుణంగా పొడిచింది : కూతుర్ని చంపి.. తల్లి సూసైడ్
కొత్తకోట: అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతుర్నే పొడిచి చంపింది ఓ తల్లి. కూతురు చనిపోయాక ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట
Read Moreశివాజీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు : పోసాని
హైదరాబాద్ : సినీ నటుడు శివాజీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని విమర్శించారు పోసాని కృష్ణమురళీ. ఆదివారం శివాజీ ఇచ్చిన దృశ్య రూప ప్రదశ్శనపై పోసాని క
Read Moreఎలుగుబంటి బీభత్సం..పలువురికి తీవ్ర గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. నాగారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన ఎలుగు బంటి వారిని తీ
Read Moreటిక్ టాక్.. ఎట్ల వాడుకుంటే అట్ల.!
చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్‘టిక్ క్’. మన దేశంలో మూడు నుంచి నాలుగు కోట్ల మంది ఈ ఎంటర్టైన్ మెంట్యాప్ను రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా
Read Moreపార్టీ ఫిరాయింపులో నీదీ.. నాదీ.. ఒకే కథ!
ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి పోటీ చేసే అభ్యర్థులు ఉపయోగించని ఆయుధం ఉండదు. భాష.. యాస మొదులకునివేషధారణ.. వ్యక్తిత్వం .. వ్యక్తి గత అల
Read Moreప్రజల తెలంగాణ రావాలంటే.. కాంగ్రెస్ ను గెలిపించాలి
హైదరాబాద్ : ప్రజల తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ ను గెలి
Read Moreమోడీ మళ్లీ వస్తాడు: రాంచందర్ రావు
ఉప్పల్, వెలుగు: ప్రతిపక్షాలు ఏకమై మోడీని ఓడించాలని చూస్తున్నాయని, అది జరగని పని అని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఉప్పల
Read Moreక్లోజ్ చేసిన మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్
సుమారు 18 ఏండ్ల కింది సంఘటన.. గుర్తుతెలియని వ్యక్తి హత్యగా రాజేంద్రనగర్ పోలీసులు ఓ కేసును క్లోజ్ చేశారు. కానీ అనూహ్యం గా ఇన్నేండ్లకు సదరు కేసు నిందితు
Read Moreనీటిపై తేలాడే సిటీలకు ఐక్యరాజ్య సమితి ప్లాన్
సముద్రమట్టాలు పెరిగినా నగరాలు మునగవిక నీటిపై తేలాడే సిటీలకు ఐక్యరాజ్య సమితి ప్లాన్ భూతాపం పెరిగి భూమిపై మంచు కరుగుతున్నాకొద్దీ తీరప్రాంతాల్లోన
Read Moreఎన్నికల ప్రచారం ముగిసేది రేపే
పెద్ద లీడర్ల సభలప్పుడే సందడి.. చివరి దశలో కనిపించని మోడీ, రాహుల్ నేడు వికారాబాద్ లో కేసీఆర్ సభ.రేపు శంషాబాద్ లో అమిత్ షా మీటింగ్ రాష్ట్రంలో లోక్
Read Moreబీదోళ్లకు బీజేపీ ఏం చేసింది?
దేశం నుంచి పేదరికాన్ని శాశ్వతంగా తరిమివేయడానికి కాం గ్రెస్ పార్టీ ‘న్యూనతమ్ ఆయ్ యోజన’ (న్యాయ్) పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చిం ది. ఈ పథకం సాయంతో పే
Read Moreబేరింగ్ చేతికి ఎన్ఐఐటి టెక్
ఐటీ సర్వీసెస్ రంగంలోని ఎస్ఐఐటీ టెక్నాలజీస్ ను ఎన్ఐఐటీ, ఇతర ప్రమోటర్ల నుంచి బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ కొనుగోలు చేస్తోంది. ఎన్ఐఐటీ లిమిటెడ్ ,ఇతర ప
Read More