ఐటీ సర్వీసెస్ రంగంలోని ఎస్ఐఐటీ టెక్నాలజీస్ ను ఎన్ఐఐటీ, ఇతర ప్రమోటర్ల నుంచి బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ కొనుగోలు చేస్తోంది. ఎన్ఐఐటీ లిమిటెడ్ ,ఇతర ప్రమోటర్ల నుంచి 30 శాతం ఈక్విటీని రూ.2,627 కోట్లకు బేరింగ్ చెల్లిం చనుంది. ఈ డీల్తోఎన్ ఐఐటీ టెక్నాలజీస్లో పబ్లిక్ వాటాదారులకు బేరింగ్ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. మరో 26 శాతం వాటాలకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాలి. ఓపెన్ ఆఫర్తో కలిపితే డీల్ విలువ మొత్తం రూ. 4,890కోట్లకు చేరుతుంది.18.85 మిలియన్ షేర్ల కొనుగోలుకు బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీకి చెందిన కొన్ని ఫండ్స్తమతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్ ఐఐటీలిమిటెడ్ వెల్లడించింది. ఒక్కో షేర్కు రూ.1,394చెల్లిస్తా రు. ఎన్ఐఐటీ టెక్నాలజీస్ లో ఎన్ఐఐటీ లిమిటెడ్ కు 14.4 మిలియన్లు, ప్రమోటర్లు రాజేంద్రపవార్, సింగ్లతోపాటు వారి కుటుంబ సభ్యులకు కలిపి మరో 4.3 మిలియన్ షేర్లు ఉన్నాయి. అంటేఎన్ ఐఐటీ లిమిటెడ్ కు 23 శాతం వాటా ఉంటే,ఇతర ప్రమోటర్లకు 7 శాతం వాటాలు ఉన్నా యి.పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం ద్వారామరో 26 శాతం వాటాలను బేరింగ్ కొనుగోలు చేసేవీలుంటుంది. ఓపెన్ ఆఫర్ ద్వారా కొనే వాటాలతోకలిపితే ఎన్ ఐఐటీ టెక్నాలజీస్ లో బేరింగ్ వాటా56 శాతానికి చేరుతుంది. ఈ డీల్కు రెగ్ యులేటరీ ఏజన్సీల నుంచి అనుమతి లభించాల్సి ఉంటుందని ఎన్ఐఐటీ లిమిటెడ్ తెలిపింది. ఎన్ఐఐటీ లిమిటెడ్నుం చి వేరుపడి 2004 లో ప్రత్యేక కంపెనీగా ఎన్ ఐఐటీ టెక్నాలజీస్ ఏర్పడింది. అప్పటి నుంచి ఐటీ సేవలరంగంలో చెప్పుకో దగ్గ వృద్ధి సాధించింది. దీర్ఘకాలికకస్టమర్లను చాలా మందినే ఎన్ఐఐటీ టెక్నాలజీస్ సంపాదించుకుం ది. ట్రావెల్, బ్యాంకిం గ్ ఇన్సూరెన్ స్వంటి రంగాలలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్ కు కస్టమర్లు ఉన్నారని ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ చెప్పారు.
బేరింగ్ చేతికి ఎన్ఐఐటి టెక్
- బిజినెస్
- April 8, 2019
లేటెస్ట్
- బీజేపీ ఓటమి ఖాయమైంది : రాహుల్ గాంధీ
- మా ఊరిని బాగుచేస్తేనే ఓట్లేస్తం: పెద్ద వెంకటాపురం గ్రామస్తులు
- హర్యానాలో సైనీ సర్కార్ మైనార్టీలో పడ్డది..బల పరీక్ష పెట్టండి
- జార్ఖండ్ లో అవినీతి, అరాచకత్వం : నిర్మలా సీతారామన్
- సామాజిక ధీరుడు బసవేశ్వరుడు : పి. భాస్కరయోగి
- రాహుల్ గాంధీపై ఈసీకి అథవాలె ఫిర్యాదు
- ఢిల్లీ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
- ఇంకుడు గుంతలపై సర్వే చేస్తున్నం : సుదర్శన్ రెడ్డి
- ఒక్క ఓటు బలం ఎంతో తెలుసా? : చిట్టెట్టి కృష్టారెడ్డి
- జూన్లో రాష్ట్రంలో ఊహించని రాజకీయ మార్పులు: లక్ష్మణ్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్