లేటెస్ట్

తాగిన మత్తులో యువతి హల్ చల్ ... జీడిమెట్ల పీఎస్ లో కేసు నమోదు

    రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను బూతులు తిడుతూ.. పోలీసులతోనూ      వాగ్వాదం  జీడిమెట్ల పీఎస్​లో కేసు నమోదు

Read More

అభివృద్ధికి సహకరించకపోతే బొందపెడ్తం.. నిధుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను వందసార్లయినా కలుస్తం: సీఎం రేవంత్రెడ్డి

ఇవ్వకపోతే పోరాడే హక్కు మనకుంది పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి ఓట్ చోరీ నుంచి దృష్టిని మరల్చేందుకే సోనియా, రాహుల్​పై అక్రమ కేసులు

Read More

ప్రైవేట్ స్కూళ్ల యూనిఫాంల కుట్టు పనులు డ్వాక్రా సంఘాలకే : మంత్రి సీతక్క

మహిళా సాధికారతే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్: మంత్రి సీతక్క 95 % మంది మహిళలకు ఉపాధి కల్పనే టార్గెట్ అని వెల్లడి హైదరాబాద్, వెలుగు:  రాష్

Read More

చేతులు కలిసిన శుభవేళ.. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే చోటికి చేరిన కాంగ్రెస్ అసమ్మతి నేతలు

ఆదిలాబాద్ కొత్త డీసీసీ అధ్యక్షుడితో ఏకమైన అన్ని వర్గాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం  సర్పంచ్ ఎన్నికలవేళ గ్రూప్

Read More

కంపెనీలకు లాభం చేకూర్చేందుకే విత్తన చట్టం : రైతు సంఘాల నేతలు

    కేంద్రం తెచ్చిన ముసాయిదా బిల్లుపై రైతు సంఘాల అభ్యంతరం     పరీక్షలు లేకుండా విదేశీ విత్తనాల దిగుమతిపై ఆగ్రహం &nb

Read More

ఆర్కేపీ ఓసీపీ ఫేజ్-2 విస్తరణకు డిసెంబర్ 3న పబ్లిక్ హియరింగ్

    ఇండ్లు కోల్పోయి ఇబ్బందులు పడతామంటున్న స్థానికులు     సభకు వచ్చి తమ అభిప్రాయాలు తెలపాలన్న మందమర్రి ఏరియా జీఎం &n

Read More

కేంద్రం ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేస్తున్నది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సభలో అందరికీ మాట్లాడేచాన్స్ ఇవ్వాలి న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్​లో ప్రజల గొంతు విని పించాల్సిన బాధ్యత ప్రతి ఎంపీపై ఉందని పెద్దపల్లి లోక్​సభ

Read More

భద్రతపై చిన్నపాటి ఖర్చు.. విలువైన ప్రాణాలకు రక్ష : ఎం.దానకిషోర్

భద్రతా సదస్సులో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్, వెలుగు: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ లో ఫుల్ జోష్.. సీఎం పర్యటన సక్సెస్ తో క్యాడర్ ఖుష్

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు :  జిల్లాలో సీఎం రేవంత్​ రెడ్డి  పర్యటన సక్సెస్​ కావడంతో కాంగ్రెస్​ నేతలు ఫుల్​ జోష్​లో ఉన్నారు. పంచాయతీ

Read More

నర్సంపేటకు నాలుగు లైన్ల రోడ్డు..వరంగల్ సిటీ నుంచి 40 కిలోమీటర్ల రహదారి

    రూ.165 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్     ఇక మహబూబాబాద్, ఖమ్మం వెళ్లే వారికి ప్రయాణం సాఫీ​​&n

Read More

ఎంఐఎం సహవాసం వల్లే.. హిందువులపై సీఎం కామెంట్లు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    హిందూ సమాజం ఆలోచించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ న్యూఢిల్లీ, వెలుగు: ఎంఐఎం పార్టీతో సహవాస దోషం వల్లే సీఎం రేవంత్ రెడ్డి హిందువుల

Read More

వారసత్వంపై బీజేపీది రాజకీయం : కేటీఆర్

అధికారంలోకి రావడానికి టీడీపీ, శివసేన వంటి పార్టీలను వాడుకుంది: కేటీఆర్  బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఫెయిల్  కాంగ్రెస్‌‌

Read More