
లేటెస్ట్
రెండో విడత ఇండ్ల జాబితా తయారుచేయాలి : మంత్రి దామోదర
మంత్రి దామోదర రాజనర్సింహ రేగోడ్, వెలుగు: అధికారులు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారుచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించా
Read Moreతెలంగాణ సచివాలయం దగ్గర ఫియట్ కారు బీభత్సం
హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్-ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ఫియట్ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘ
Read Moreపేద విద్యార్థుల కోసమే విద్యానిధి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: విద్యా నిధికి వచ్చే ప్రతి పైసా నియోజకవర్గంలోని పేద పిల్లల కోసమే ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం
Read Moreచెప్పినట్లే ఇందిరమ్మ బిల్లులు ఇస్తున్నం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ఖిల్లాగణపురం, వెలుగు: ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు ఇస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివ
Read Moreతమిళనాడులో వీధి కుక్క హల్చల్..ఇంట్లోకి వచ్చి మరి తండ్రి కొడుకుల పై దాడి..
వీధి కుక్కలకు కొందరు రోడ్డుపై, బస్టాండుల్లో బికెట్లు, బ్రేడ్ వేస్తుండటం చూస్తుంటాం.. ఒకోసారి అవి ఎంతో విశ్వాసాన్ని కూడా చూపిస్తుంటాయి.. కానీ అదే
Read Moreఅడవులను నరికి జీవ వైవిధ్యం దెబ్బతీస్తున్నరు..
విలువైన టేకు సంపద కొల్లగొట్టారు.. పాదయాత్ర చేస్తున్న వాళ్లంతా నాన్ ట్రైబల్ వాళ్లే ఎఫ్ డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే కాగజ్ నగర్, వెలుగు
Read Moreశ్రీరాంసాగర్ లోకి 17408 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శనివారం 17408 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని ఇరిగేషన్ ఆ
Read Moreసర్కార్ ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండాల్సిందే : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : సర్కార్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్పల్లి మండల
Read Moreబాధిత మహిళకు ఎల్వోసీ అందజేత
జైపూర్ (భీమారం), వెలుగు : భీమారం మండల కేంద్రానికి చెందిన సెగ్యం లక్ష్మికి రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరైంది. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మి కొంతకాలం
Read Moreరోడ్లపై గణేశ్ మండపాలు అనుమతించం : సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్లపై గణేశ్ మండపాలను అనుమతించబోమని సీపీ సాయి చైతన్య తెలిపారు. శనివారం తన ఆఫీస్లో వినాయక చవితి వేడుకలపై ఆఫీసర్స్
Read Moreబ్యాడ్మింటన్ డబుల్ చాంపియన్ గా శ్రీవైభవి జట్టు
నిర్మల్, వెలుగు : ఈనెల 2 నుంచి 7 వరకు ముంబైలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో నిర్మల్పట్
Read Moreఆదిలాబాద్ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ
రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఆదిలాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో నిండిపోయింది. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సోదరులకు రా
Read Moreటేక్మాల్ మండలంలో కలెక్టర్ పర్యటన
టేక్మాల్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని, కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిం
Read More