లేటెస్ట్
టీమిండియాకు స్పాన్సర్ కావలెను! రూ. 300 కోట్ల టర్నోవర్ ఉంటేనే చాన్స్
టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్స్ ఆహ్వానించిన బీసీసీఐ రియల్ మనీ గేమింగ్, క్రిప్టో కరెన్సీ సంస్థలకు నో చా
Read Moreకమీషన్లతో రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది: మంత్రి వివేక్
తప్పుడు డిజైన్తో కాళేశ్వరం పనికిరాకుండా పోయింది బ్యాక్ వాటర్తో రైతులు నష్టపోతున్నరు లక్ష కోట్లు ఖర్చు చ
Read Moreకాళేశ్వరంపై సీబీఐ ఎంట్రీ.. ఎంక్వైరీకి అనుమతిస్తూ తెలంగాణ సర్కార్ జీవో
2022లో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సడలింపు సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్టు జీవోలో వెల్ల
Read Moreమాట ఇస్తున్నా..తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం: సీఎం రేవంత్
ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తం: సీఎం రేవంత్ రాహుల్ని ప్రధానిని చేయడం మన బాధ్యత అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తరు.. పోగానే మాయమవుతరు ఈ తరాని
Read Moreవెలుగు కార్టూన్: ఎమ్మెల్యే గారికి రక్షణ అవసరం లేదు.. సార్.. ఆయన నుంచే మాకు రక్షణ కావాలి..!!
పోలీసులపై ఆప్ ఎమ్మెల్యే కాల్పులు
Read Moreనవంబర్ నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఖరారయ్యే ఛాన్స్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: అమెరికా భారత్ మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోన్న వేళ.. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల
Read Moreప్రాణహిత-చేవెళ్ల, SLBC ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్
హైదరాబాద్: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత - చేవెళ్ల, ఎస్ఎల్బీసీ
Read Moreఉద్యోగంలో చేరిన మూడేళ్లకే గవర్నమెంట్ బ్యాంకు జాబ్కు రిజైన్.. ఏమైందమ్మా అని అడిగితే..
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది లక్షల మంది కల. ఆ కలను నిజం చేసుకోవడానికి కొందరు కోచింగ్ సెంటర్లలో గంటల తరబడి చదువుతూ లక్ష్య సాధన కోసం పరిత
Read Moreభక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్: 7 రోజులు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్లైన్ టికెట్లు రద్దు
తిరుమల: భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలి
Read Moreపుతిన్ డైనమిక్ లీడర్: భారత్-రష్యా సంబంధాలపై పాక్ పీఎం కీలక వ్యాఖ్యలు
బీజింగ్: భారత్-రష్యా సంబంధాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని, ఆ రెండు దేశాల రిలేష
Read Moreఅమరావతి భూసేకరణకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్.. 18 వందల ఎకరాల సేకరణకు ఏపీ సర్కార్ ప్లాన్..
అమరావతి భూసేకరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. రాజధాని అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని రైతులక
Read MoreManoj Jarange: మరాఠా కోటాపై నిరాహార దీక్షను విరమించిన మనోజ్ జరాంగే
ముంబై: మరాఠాలకు 10% కోటా కోసం ఆజాద్ మైదాన్లో సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే చేసిన నిరాహార దీక్షను ఆయన విరమించారు. ఐదు రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చే
Read More












