లేటెస్ట్

రాహుల్ క్షమాపణ చెప్పాలి.. ప్రధాని మోడీని, ఆయన తల్లిని అవమానిస్తారా..? అమిత్ షా

గువాహటి: కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్​షా మండిపడ్డారు. బిహార్‌‌‌‌లో రాహుల్‌‌ గాం

Read More

వ్యవసాయ శాఖ: వేధిస్తున్న ఏవోను చితకబాదిన ఏఈవో

 సూర్యాపేట కలెక్టర్ కు ఆధారాలతో బాధితురాలి ఫిర్యాదు   వెంటనే ఏవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు   సూర్యాపేట, వెలుగు:  

Read More

అందుబాటులో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఆఫ్ బృందాలు

నిజాంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామ పెద్ద చెరువుకు గండి పడడంతో చెరువు కట్ట ప్రమాదంలో పడింది. కట్ట తెగిపోయి ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న

Read More

ప్రాణత్యాగానికైనా సిద్ధం.. తుపాకీతో కాల్చినా వెనక్కి తగ్గను: మరాఠా కోటా కోసం జరాంగే ఆమరణ దీక్ష

ముంబై: మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే -పాటిల్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌‌లో శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లు నెరవేరే

Read More

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : జాన్‌‌‌‌ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌ వెస్లీ మెదక్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : మెదక్, కామారెడ్డి

Read More

నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి : కలెక్టర్హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని కలెక్టర్​హైమావతి సూచించారు. శుక్రవారం సిద్ద

Read More

కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీకి పట్టుబట్టాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నిలదీయాలి బీజేఎల్​పీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకోవడంలో ఆల

Read More

వరద ప్రభావిత ప్రాంతాల్లో మైనంపల్లి పర్యటన

మెదక్, వెలుగు: మెదక్, హవేలీఘనపూర్​ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పర్యటించారు.

Read More

వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్​గా ఉందని, నిరంతరం వరద సహాయక చర్యల్లో పాల్గొంటుందని కలెక్టర్​ రాహుల్​ రాజ్​తె

Read More

మాగంటి గోపీనాథ్ క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్ రెడ్డి

శనివారం ( ఆగస్టు 30 ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఇవాళ ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలుపుతూ

Read More

ఖేలో ఇండియాలో భాగస్వామ్యులు కావాలి : ఎంపీ రఘునందన్ రావు

ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట రూరల్, వెలుగు: దేశ ప్రజలందరూ ఫిట్ గా ఉండాలంటే  ఖేలో ఇండియా లో భాగస్వామ్యులు కావాలని ఎంపీ రఘునందన్ రావు సూచిం

Read More

కార్లలో గంజాయి తరలింపు .. ఎస్కార్ట్ గా బైక్..ఐదుగురు అరెస్ట్ ..50 కిలోల గంజాయి, 8 సెల్ ఫోన్లు సీజ్

 భద్రాద్రి జిల్లా పోలీసుల అదుపులో నిందితులు పినపాక, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ కు కార్లలో గంజాయిని తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జ

Read More

సాయిరాం యూత్ గణపతికి 50 ఏండ్లు

మంచిర్యాల/జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేద్రంలోని సాయిరాం యూత్ గణపతి ఉత్సవాలు 50 ఏండ్లకు చేరుకున్నాయి. 50వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సా

Read More