లేటెస్ట్
93% సర్కారుబడుల్లో కరెంట్ సౌకర్యం..1814 బడుల్లో సోలార్ ప్యానెల్స్ ..యూడైస్ ప్లస్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు అన్ని సర్కారు స్కూళ్లలో కరెంట్ సౌకర్యం ఉంది. మొత్తం 93శాతం బడుల్లో ఎలక్ర్టిసిటీ ఫంక్షనింగ్లో ఉంది. కేంద్ర విద్
Read Moreచదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు గల క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శు
Read Moreసాయం చేయడం మర్చిపోయి రాజకీయాలా..? : ఆది శ్రీనివాస్
కేటీఆర్పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ వేములవాడ, వెలుగు: నర్మాల వద్ద వరద కాలువలో చిక్కుకున్న వారికి సాయం చేయడ
Read Moreఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. ఐదుగురు మృతి.. 11 మంది మిస్సింగ్
డెహ్రాడూన్: క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చమోలి, రుద్రప్రయాగ్, తెహ్రి జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. లోతట్ట
Read Moreకొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎగువ మానేరు వద్ద వాగు దాటుతుండగా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన నాగయ్య గల్లంతయిన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం కలెక్టర
Read Moreగిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ
Read Moreసూర్యాపేట గోల్డ్ చోరీ కేసులో మరొకరు అరెస్ట్ ..25 తులాల బంగారం ... రూ.4,84,500 స్వాధీనం
సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ వెల్లడి సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల 21న శ్రీసాయిసంతోషి జువెలరీ షాపులో జరిగిన భారీ గో
Read Moreనా తండ్రి అవశేషాలు తీస్కరండి: ప్రధాని మోడీకి బోస్ కుమార్తె విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అవశేషాలను జపాన్ నుంచి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా
Read Moreసమాజ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర
కలెక్టర్ ప్రావీణ్య పుల్కల్, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కలెక్టర్ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్ర
Read Moreవర్గల్లో మోదుగు ఆకులతో గణేశుడు
వర్గల్లో మోదుగు ఆకులతో రూపొందించిన ఏడడుగుల వినాయ విగ్రహం ప్రశంసలు అందుకుం టోంది. దీనిని తయారు చేసిన దయాకర్ అనే యువకున్ని పలువురు అభినందిస్తున్నారు.
Read Moreరష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ ఎటాక్.. నడి సముద్రంలో యుద్ధ నౌక బ్లాస్ట్
కీవ్: రష్యా డ్రోన్ దాడిలో ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ధ్వంసమై సముద్రంలో మునిగిపోయింది. ఉక్ర
Read Moreపింఛన్ల పంపిణీ స్పీడప్
పోస్ట్ మాస్టర్లకు 5జీ మొబైల్ ఫోన్లు, ఎల్1 ఫింగర్ ప్రింట్ మెషీన్లు ప్రారంభించిన మంత్రి సీతక్క.. రాష్ట్రవ్యాప్తంగా 6,300 మందికి అందజేత
Read Moreమంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్కు గ్రీన్ సిగ్నల్.. ఫలించిన MP వంశీ పోరాటం
మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్కు రైల్వే గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక నుంచి మంచిర్యాల
Read More












