లేటెస్ట్
హైదరాబాద్: యువతి మిస్సింగ్ కేసు నమోదు .. దుర్గం చెరువులో మృతదేహం లభ్యం
హైదరాబాద్ లో యువతి మిస్సింగ్ ... విషాదాంతంగా ముగిసింది. అదృశ్యమైన యువతి మృతదేహాన్ని పోలీసులు దుర్గం చెరువులో గుర్తించారు. దీనికి స
Read Moreనల్గొండలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో ఎస్పీ ఆఫీసు నుంచి బైపాస్ రోడ్డు వరకు ఉన్న వివిధ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రత్
Read Moreఆటో డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరి : సీఐ చరమంద రాజు
హుజూర్ నగర్,వెలుగు: ఆటో ఓనర్లు, డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సీఐ చరమంద రాజు అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో ఐఎన్ టీయూసీ అనుబ
Read MoreVishnu Manchu: కన్నప్పతో కొడుకు అవ్రామ్ అరంగేట్రం.. విష్ణు ఎమోషనల్ పోస్ట్.. తెరవెనుక వీడియో షేర్
మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులు వచ్చేస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు తెరకెక్కించిన కన్నప్ప సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మంచు ఫ్యామిలీ మూడో తరం ఎంట
Read Moreభువనగిరిలో లైన్ చేంజ్.. 44 గ్రామాలకు వాటర్ బంద్
యాదాద్రి, వెలుగు: జిల్లా కేంద్రమైన భువనగిరిలో పైప్లైన్చేంజ్చేస్తున్నందున రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని మిషన్ భగీరథ ఆఫీసర్ పి. క
Read Moreహైదరాబాద్-తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య.. టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే ల్యాండింగ్
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పెస్ జెట్ విమానంలో సాంకేతిం లోపం తలెత్తింది. గురువారం (జూన్ 19) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్
Read Moreవాసాలమర్రి ని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
బీఆర్ఎస్ మొండిగోడలే మిగిల్చింది.. మేం ఇండ్లు నిర్మించి ఇస్తాం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిల
Read Moreఇందిరమ్మ ఇండ్లు వేగంగా నిర్మించాలి : కలెక్టర్ దివాకర
ములుగు, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని ములుగు కలెక్టర్ దివాకర అధికారులను ఆదే
Read Moreఇక్కడ నాలుగు.. అక్కడ పద్నాలుగు..! సర్కారు బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు
సర్కారు బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కోనాపురం వార్డులోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నా నలుగురు వ
Read Moreరుణాలకు వడ్డీ వసూలు చేసి..రైతులను మోసగించిన పీఏసీఎస్ సీఈఓ
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు శాయంపేట పీఏసీఎస్కు తాళం వేసిన రైతులు పురుగుల మందు డబ్బాతో ఆఫీసు వద్ద నిరసన పోలీసుల జోక్యంత
Read Moreపుష్కర్ ఘాట్ వద్ద బారికేడ్లు పెట్టాలి : సీపీ సాయిచైతన్య
(రెంజల్) నిజామాబాద్, వెలుగు : గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద బారికేడ్లు పెట్టడంతోపాటు రెండు వైపులా తాళ్లు కట్టి ప్రమాదాలను కట్టడి చేయాలని సీపీ సాయిచైతన్య
Read Moreకామారెడ్డి జిల్లాలో మంత్రి వివేక్కు సన్మానం
కామారెడ్డి, వెలుగు : రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామిని కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు సన్మానించారు. బుధవారం సెక్రెటేరియట్లో మ
Read Moreఓవర్సీస్ స్కాలర్షిప్స్కు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, వెలుగు: విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీహెచ్డీ చేస్తున్న మైనార్టీ స్టూడెంట్స్ సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం ఈనెల 30 వరకు ఆన్ల
Read More












