ఓవర్సీస్ స్కాలర్షిప్స్కు దరఖాస్తుల ఆహ్వానం

ఓవర్సీస్ స్కాలర్షిప్స్కు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్, వెలుగు: విదేశాల్లో పోస్ట్​ గ్రాడ్యుయేషన్ లేదా పీహెచ్​డీ చేస్తున్న మైనార్టీ స్టూడెంట్స్​ సీఎం ఓవర్సీస్ స్కాలర్​షిప్ కోసం ఈనెల 30 వరకు ఆన్​లైన్​లో (www.telanganaepass.cgg.gov.in??)  అప్లికేషన్లు పంపాలని జిల్లా ఇన్​చార్జి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ డి.రమేశ్​బుధవారం తెలిపారు. 

జూలై 31 వరకు కలెక్టరేట్​లోని రూమ్​ నంబర్​ 221లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్​ వరకు అడ్మిషన్​లు పొందిన ముస్లిం, క్రిస్టియన్​, సిక్కు, జైనులు, బుద్దిస్ట్​, పార్సీ మైనార్టీ స్టూడెంట్స్ అర్హులన్నారు.  సందేహాలుంటే 9700351736 సంప్రదించవచ్చని తెలిపారు.