లేటెస్ట్

మెదక్ జిల్లా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎస్పీ

మెదక్, వెలుగు: మెదక్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన డి.వి.శ్రీనివాస్ రావ్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఎస్పీగా పనిచేసిన ఉదయ్ క

Read More

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : భెల్ ​ఈడీ శ్రీనివాస రావు

రామచంద్రాపురం, వెలుగు : పర్యావణాన్ని పరిరక్షించుకొవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  బీహెచ్ఈఎల్  పీఈఎస్​డీ​ ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్  

Read More

పొల్యూషన్ ​పట్ల అవగాహన కల్పించాలి :  డీఆర్ వో పద్మజారాణి 

సంగారెడ్డి టౌన్, సదాశివపేట, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం పోతిరెడ్డిపల్లి చౌ

Read More

IT News: టెక్కీలకు సూపర్ ఆఫర్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. ఇక డబ్బేడబ్బు..

Infosys News: ప్రస్తుతం దేశంలోని ఐటీ సేవల కంపెనీలు కొంత నెమ్మదించిన మార్కెట్లతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం తమ కోడింగ్ అవసరాలకు ఎక

Read More

భూభారతి చట్టం రైతులకు వరం : కలెక్టర్ రాహుల్​ రాజ్

కొల్చారం, వెలుగు: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం ప్రవేశపెట్టారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం &nb

Read More

తిరుమల కల్తీ నెయ్యి నిందితులకు బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ..హైకోర్టులో విచారణ వాయిదా..

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి ఎ

Read More

భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తాం  : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: భూ సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం చూపిస్తామని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం అలవలపాడు జీపీ ఆఫీసులో ఏర్పా

Read More

కేసీఆర్ హయాంలో నిరంకుశ పాలన

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​హయాంలో నిరంకుశ పాలన సాగిందని, పదేళ్లు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర

Read More

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోండి : ప్రావీణ్య

ధర్మసాగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి పరిధిలోని సయ్యద్ న

Read More

భూభారతి  రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి  : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పెబ్బేరు/శ్రీరంగాపూర్​, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి అన్నారు. గురువారం పెబ్బేరు మ

Read More

వనమహోత్సవ లక్ష్యాలను అధిగమించాలి : రిజ్వాన్​బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు:  వనమహోత్సవ లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో ప్రభుత్వం నిర్దేశించిన 30

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తాడిచెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడలో గురువారం జరిగింది.

Read More

లక్ష ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు

సోషల్ మీడియాలో మహిళ వీడియో వైరల్ హసన్ పర్తి, వెలుగు: లక్ష రూపాయలు ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారంటూ హసన్ పర్తి మండలం నాగారం

Read More