లేటెస్ట్

కంచిరావుపల్లి తండాలో నాలుగు ఇండ్లల్లో చోరీ

పెబ్బేరు, వెలుగు: మండలంలోని కంచిరావుపల్లి తండాలో శుక్రవారం రాత్రి దొంగలు హల్​చల్​ చేశారు. తాళం వేసి ఉన్న నాలుగు ఇండ్లల్లో దొంగలు పడి1.10 కిలోల వెండి,

Read More

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేశాకే ఎన్నికలు పెట్టాలి : జక్కని సంజయ్​ కుమార్​

గోదావరిఖని, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారాకనే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాద్​ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షు

Read More

చేర్యాల మండలంలో ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీలు

చేర్యాల, వెలుగు: మండల కేంద్రంలోని పలు సీడ్స్​అండ్​ ఫర్టిలైజర్స్​షాపుల్లో సీఐ శ్రీను ఆధ్వర్యంలోని పోలీసుల బృందం, మండల వ్యవసాయాధికారులు కలిసి శనివారం ఆక

Read More

భర్తల ప్రాణాల కోసం పోరాడాల్సింది.. మీకు స్ఫూర్తి లేదు: పహల్గాం బాధిత మహిళలపై బీజేపీ MP వివాదస్పద వ్యాఖ్యలు

చంఢీఘర్: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కల్

Read More

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీఐ శ్రీను

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ శ్రీను చెప్పారు. శనివారం మండలంలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్ లో టీచర్ల శిక్షణ కార్య

Read More

మెదక్​ పట్టనంలో సబ్​ జూనియర్ అథ్లెటిక్స్​ ఎంపిక పోటీలు

మెదక్​ టౌన్, వెలుగు: స్టేట్​సబ్​ జూనియర్​ అథ్లెటిక్స్​చాంపియన్​షిప్​-2025, అండర్​ 8, 10, 12  బాలబాలికల ఎంపిక శనివారం మెదక్​ పట్టనంలోని అథ్లెటిక్​

Read More

ఈ సండే స్పెషల్.. పనసతో వెరైటీ వంటకాలు..

పనస.. పండు అయితే నేరుగా తింటారు. మరి పచ్చిదైతే.. వండుకుని తినొచ్చు. పనసకాయ ఎలా తిన్నా దాని రుచే అమోఘం. ప్రస్తుతం మార్కెట్లో పచ్చివి, పండువి రెండూ అందు

Read More

ఢిల్లీలో వాన బీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు.. 49 దారి మళ్లింపు

ఢిల్లీలో వాన దంచికొట్టింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీని అతలాకుతలం చేసింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీ వీధులన్నీ జలమయం అయ్యాయి.

Read More

సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్ లో లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనుచౌదరి ల్యాండ్ సర్వే ఏ

Read More

ఒకే వేదికపై హిందూ ముస్లిం జంటల పెళ్లి

 భారీ వర్షం కారణంగా మతసామరస్యం వికసించింది. ఒకే వేదికపై హిందూ,ముస్లీం వివాహాలు జరిగాయి. ఈ ఘటన మే 20న పూణెలో జరిగింది.   మే 20న పూణెలోన

Read More

రూ. 60 లక్షల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత : ఎస్పీ డీవీ శ్రీనివాస రావు

కాగజ్ నగర్, వెలుగు: కర్ణాటక రాష్ట్రం నుంచి రూ. 60 లక్షల విలువ చేసే 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం పట్టుకున్న

Read More